వరుసగా పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీలతో గెలిచి ఊపుమీదున్న సీఎం జగన్ కు కేంద్రంలోని మోదీ సర్కారు భారీ షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో రైల్వే ప్రాజెక్టులు, కొత్త కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టిమెంట్ రీజియన్ (ఐటీఐఆర్)' ప్రాజెక్టు సహా ఇతర కీలక అంశాలపై సంచలన ప్రకటన చేసింది. ఏపీ అభివృద్ధి విషయంలో కేంద్రానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lp3rzJ
జగన్కు కేంద్రం షాక్ -చంద్రబాబును అడ్డంపెట్టి రైల్వే బాంబు -ఏపీ సర్కార్ దివాళా! -విశాఖ ఐటీఐఆర్ వెనక్కి
Related Posts:
OTP లేకుండానే సురక్షితంగా డిజిటల్ లావాదేవీలు పూర్తి చేసే కొత్త టెక్నాలజీకరోనావైరస్ వ్యాప్తి నడుమ ప్రజల జనజీవనం స్తంభించింది. చాలా కార్యకలాపాలకు అవరోధాలు ఏర్పడ్డాయి. అయితే అదే సమయంలో ఊహించని పరిష్కారాలు మనకు తారసపడ్డాయి. క్… Read More
t pcc chief race:ఏబీవీపీ నుంచి కాంగ్రెస్లో చేరేవరకు: రేవంత్ రెడ్డి అంతరంగం..కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ పోస్ట్ ఎంపిక ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. ఈ లోపు రకరకాల రూమర్లు మాత్రం వినిపిస్తున్నాయి. అయితే పీసీసీ రేసులో ముందువ… Read More
కోవిడ్ 19 హాట్స్పాట్గా మారిన మరో లగ్జరీ హోటల్: 20 ఉద్యోగులకు కరోనా పాజిటివ్చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని లగ్జరీ హోటళ్లు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయి. రెండ్రోజుల క్రితం ఓ లగ్జరీ హోటళ్లోని 85 మందికి కరోనా సోకిన… Read More
ఏపీలో కరోనా: భారీగా తగ్గిన కేసులు -కొత్తగా కేవలం 128 కేసులు, 3 మరణాలుఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ భారీగా తగ్గాయి. ఏడు నెలల వ్యవధిలో అత్యల్ప స్థాయిలో పడిపోయాయి. సెలవు రోజు కావడంతో నిన్న టెస్టుల సంఖ్య తగ్గిపోగ… Read More
Jobs:690 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి..!సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 690 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ప… Read More
0 comments:
Post a Comment