కర్ణాటక బీజేపీ నేత, మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక దేశంలోనూ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోమారు ఘన విజయాన్ని అందుకుని రెండోసారి అధికారంలోకి రావడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు. దీంతో ఆయన సోమవారం కర్నూలు జిల్లాలోని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wnrMgr
Tuesday, May 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment