అనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం అదనపు భద్రత కల్పించింది. ఇప్పుడున్న గన్మెన్ల సంఖ్యను పెంచింది. అదనంగా ఎనిమిది గన్మెన్లను నియమిస్తూ కర్నూలు రేంజీ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ప్రభుత్వంలో తమ కుటుంబ భద్రతపై పరిటాల సునీత సందేహాలను వ్యక్తం చేసిన కొన్ని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QrCnAh
పరిటాల సునీత కుటుంబానికి భద్రత పెంపు
Related Posts:
చంద్రబాబు ఒక్కరోజు ఢిల్లీ దీక్షకు భారీ ఖర్చు: ఏపీ నుంచి 2 రైళ్లకే రూ.1.12 కోట్లుఅమరావతి: విభజన ద్వారా ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందని, లోటు బడ్జెట్ ఉందని, రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని నిత్యం చె… Read More
ప్రధాని అరుణాచల్ పర్యటనపై డ్రాగన్ విషంన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్వహించ తలపెట్టిన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన పట్ల పొరుగు దేశం చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారత్-చైనా సరిహద్దు… Read More
బరిలో ప్రియాంకాగాంధీ.. అక్కడ నాలుగు రోజుల పర్యటనన్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉత్తర్ ప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ఇన్ చార్జి ప్రియాంక గాంధీ వాద్రా.. బరిలో దిగబోతున్నారు. సో… Read More
ఆమె ఆదేశాల మేరకే రథయాత్ర అడ్డుకున్నారు: నిప్పులు చెరిగిన అమిత్ షాపూణే: పశ్చిమ బెంగాల్లో తలపెట్టిన రథయాత్ర కేవలం మమతా సర్కారు నుంచి ఆదేశాలు రావడంతోనే రద్దయ్యిదని... అక్కడేదో మతకల్లోలాలు జరుగుతాయని కాదని మండిపడ్డారు … Read More
అమెరికా నుంచి భారత్కు జైట్లీ.. సొంతింటికి రావడం సంతోషంగా ఉందన్న కేంద్రమంత్రిఢిల్లీ: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అమెరికా నుంచి తిరిగి వచ్చారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లిన జైట్లీ భారత్… Read More
0 comments:
Post a Comment