ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం చౌర్యం కేసులో ఉన్న ఐటీ గ్రిడ్స్ అశోక్ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఏపీ పౌరుల సమాచారం..ఆధార్..ఓటరు కార్డు..ప్రభుత్వ పధకాల లబ్దిదారుల సమాచారం ఐటీ గ్రిడ్స్ ద్వారా టీడీపీ సేవామిత్ర యాప్కు అనుసంధానం చేసారు. దీంతో..కేసు నమోదైంది. సిట్ ఏర్పాటు చేసినా..ఇప్పటి వరకు ఆశోక్ను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EpQr8N
కోర్టును ఆశ్రయించిన ఐటి గ్రిడ్స్ అశోక్: ముందస్తు బెయిల్ కోసం అభ్యర్ధన: ఇంతకీ ఎక్కడున్నారు..!
Related Posts:
కియాపై క్లారిటీ.. ఇక విస్తరణ కోసం భేటీ: దక్షిణ కొరియా పర్యటనకు మంత్రి మేకపాటి..!అమరావతి: కియా.. దక్షిణ కొరియా. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు ఇది. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిధిలో చంద్రబాబు ప్రభుత్… Read More
విజయ్ వర్సెస్ బీజేపీ: ‘మాస్టర్’ షూటింగ్ అడ్డగింత.. కేంద్రానికి ఫిర్యాదు.. నెట్టింట్లోనూ రచ్చరచ్చఒకటికాదు రెండు కాదు.. 15 బ్యాగుల నిండా డబ్బు సంచుల్ని కోలీవుడ్ హీరో విజయ్ ఇంటి నుంచి ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది.… Read More
‘మరే ఆడపిల్లకూ ఇలాంటి పరిస్థితి రాకూడదు’: 10 రోజుల్లో పెళ్లి, ఇద్దరు యువతుల ఆత్మహత్యహైదరాబాద్: నగరంలోని హయత్నగర్లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు యువతులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్త… Read More
Amaravati: 13న ఏపీ కేబినెట్: సచివాలయం, హైకోర్టు తరలింపు, బడ్జెట్.. ప్రధాన అజెండాగా..!అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చేస్తోన్న సన్నహాలకు నిరసనగా అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తోన్న ప్రదర్శనలు, ఆందోళనలు … Read More
పనికిమాలిన ఎంపీవి.. సీఎం రమేశ్ దెబ్బకి కుక్కురుమనలేదు.. ఏపీ గురించి నీకెందుకు?: జీవీఎల్పై వర్ల ఫైర్రాజధాని తరలింపు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని, సీఎం జగన్ తీసుకునే ఎలాంటి నిర్ణయాన్నైనా కేంద్రం ఆమోదిస్తుందని పదే పదే చెబుతోన్న బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్… Read More
0 comments:
Post a Comment