ఢిల్లీ : న్యూటన్ మూడో సిద్ధాంతం అమలుచేసేందుకు భారత సైన్యం సిద్ధమైంది. చర్యకు ప్రతీకార్య చర్య మొదలుపెట్టింది. పుల్వామాలో 40 మందికి పైగా జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల అంతం చూసేందుకు సన్నద్ధమైంది. ఆ క్రమంలో పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను కాల్చి చంపింది. కమ్రాన్, ఘాజీ అనే ఇద్దరు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Nc8oL7
ఆపరేషన్ స్టార్ట్.. ఇద్దరు ఉగ్రవాదులు ఖతం
Related Posts:
నేడు ఏపి కి రాహుల్..! హోదా పట్ల భరోసా ఇవ్వనున్న కాంగ్రెస్ చీఫ్..!!తిరుపతి/హైదరాబాద్ : ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ మరో సారి ఏపి లో పర్యటించబోతున్నారు. రాహుల్గాంధీ శుక్రవారం తిరుపతిలో నిర్వహించనున్న ‘ఏపీ ప్రత్యేక … Read More
ఛీ వీడి కక్కుర్తిలో కమండలం..! పానీ పూరి కోసం ప్రాణం తీసుకున్నాడు..!!హైదరాబాద్ : క్షణికావేశం ఎంత అనర్థానికి దారితీస్తుందో ఈ ఉదంతం గురించి తెలుసుకుంటే సరిపోతుంది. విచక్షణ కోల్పోతే, ఆవేశం కట్టలు తెచ్చుకుంటే ఎంత అద… Read More
జగన్ లండన్ టూర్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు....లండన్కు ఎందుకు వెళ్లారంటే..?ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైయస్ జగన్పై సంచలన ఆరోపణలు చేశారు. జగన్ లండన్ టూర్ వెనక పెద్ద రహస్యమే దాగి ఉందని అన్నారు చంద్రబాబు. కే… Read More
నెల్లూరులో స్వర్ణభారతి 18వ వార్షికోత్సవం. చీఫ్ గెస్ట్ గా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్నెల్లూరు : వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న స్వర్ణభారతి ట్రస్ట్ 18వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. నెల్లూరు జిల్లాలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్… Read More
ఆమె ఎత్తు 3.2, అతని ఎత్తు 5.4 అడుగులు ... ప్రేమించుకుని పరిణయమాడిన ఆదర్శ జంటఆమె ఎత్తు 3.2 అడుగులు, అతని ఎత్తు 5.4 అడుగులు... అయినా సరే వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరికోసం ఒకరు బ్రతకాలని నిర్ణయించుకున్నారు . ప్రేమకు శరీరంతో ప… Read More
0 comments:
Post a Comment