ఢిల్లీ : న్యూటన్ మూడో సిద్ధాంతం అమలుచేసేందుకు భారత సైన్యం సిద్ధమైంది. చర్యకు ప్రతీకార్య చర్య మొదలుపెట్టింది. పుల్వామాలో 40 మందికి పైగా జవాన్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల అంతం చూసేందుకు సన్నద్ధమైంది. ఆ క్రమంలో పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను కాల్చి చంపింది. కమ్రాన్, ఘాజీ అనే ఇద్దరు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Nc8oL7
ఆపరేషన్ స్టార్ట్.. ఇద్దరు ఉగ్రవాదులు ఖతం
Related Posts:
టీటీడీ ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు స్వీకరించిన రమణ దీక్షితులు... పట్టు వదలకుండా ప్రయత్నించి ఎట్టకేలకు...టీడీపీ ప్రభుత్వ హయాంలో వయోపరిమితి నిబంధనల కారణంగా టీటీడీ ప్రధాన అర్చకుడి హోదా నుంచి తప్పుకున్న రమణ దీక్షితులు ఎట్టకేలకు మళ్లీ విధుల్లో చేరారు. వైసీపీ … Read More
Chhattisgarh encounter గ్రౌండ్ రిపోర్ట్: 22 మంది జవాన్ల వీరమరణం: హుటాహుటిన ఢిల్లీకి అమిత్ షారాయ్పూర్: ఛత్తీస్గఢ్లో శనివారం మధ్యాహ్నం సుక్మా జిల్లాల్లో చోటు చేసుకున్న భారీ ఎన్ కౌంటర్ తరువాత పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు అదృశ్యం కావడం కలకలం రే… Read More
సురభి వాణీదేవికి లక్కీ ఛాన్స్: కేసీఆర్ కేబినెట్లో చోటు?: త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?హైదరాబాద్: తెలంగాణలో త్వరలో మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ.. చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయా?, ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులపై వేటు పడబోతోందా?… Read More
ఎన్టీఆర్, ఎఎన్నార్ సైతం: పులివెందులపై పవన్ కల్యాణ్ కామెంట్స్కు మహేష్ కత్తి కౌంటర్ అటాక్తిరుపతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ప్రచారం ఉధృతమౌతోంది. అన్ని ప్రధాన పార్టీలు ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకు… Read More
ఆ విషయంలో ఏపీ ప్రభుత్వం ఫెయిల్... బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలుశేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. శేషాచలం అట… Read More
0 comments:
Post a Comment