యాదాద్రి జిల్లా హాజీపూర్ గ్రామం సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి లీలలు సినిమాలను తలపించేలాగా ఉన్నాయి. హత్యలకు ముందు అమ్మాయిని వేధించాడని గ్రామస్థులు కలిసి కొడితే,ఏకంగా గ్రామంలోని అమ్మాయిల మీద కక్షపెంచుకుని ఏకంగా ముగ్గురు అమ్మాయిలను అనతికాలంలోనే మట్టుబెట్టాడు.కాగా ఈ హత్యల కోసం అచ్చు సినిమా స్టైల్స్ లోని అమ్మాయిల పేర్లను కూడ చెట్లకు రాసుకున్నాడు డబుల్ సైకో శ్రీనివాస్ రెడ్డి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EjCnNO
Sunday, May 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment