జైపూర్: సైనికులను అవహేళన చేశారని ఎన్నికల సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రిని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇప్పుడు రాజస్థాన్ లోని బీకనీర్ లో జరిగిన భారీ ర్యాలిలో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మీద ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఇలాంటి లీడర్స్ మనకు అవసరమా అని ప్రధాని నరేంద్ర మోడీ స్థానిక ప్రజలను ప్రశ్నించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y818Eo
రాజస్థాన్ ర్యాలీలో కర్ణాటక సీఎంకు చివాట్లు పెట్టిన ప్రధాని మోడీ, ఇలాంటి లీడర్స్ అవసరమా ?
Related Posts:
అక్రమ నిర్మాణం: జీసస్ విగ్రహం.. శిలువ తొలగింపుపై దుమారంబెంగళూరు: ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ఏసుక్రీస్తు విగ్రహం, కొన్ని శిలువలను స్థానిక మున్సిపల్ అధికారులు తొలగించిన ఉదంతం ఉద్రిక్త పరిస్థితులకు ద… Read More
మోహన్ బాబుకు జగన్ హ్యాండ్..కలెక్షన్ కింగ్ ప్యాకప్: అదే గ్యాప్ కు కారణమా: సీఎం తేల్చేశారు..!అమరావతి: ఏపీలో రాజ్యసభ ఎన్నికలు వేడిపుట్టిస్తున్నాయి. ఏపీ నుంచి 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్న నేపథ్యంలో అవన్నీ వైసీపీ కోటాలోకి వెళ్లనున్నాయి. దీంతో ర… Read More
లోకేష్ నోటిదూల.. మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి: విజయసాయి చురకలుఅమరావతి: గ్రామ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శల దా… Read More
కరోనా కాటు: అమిత్ షా హైదరాబాద్ పర్యటన..బహిరంగ సభ నిరవధిక వాయిదా.. !హైదరాబాద్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై కరోనా వైరస్ దెబ్బ పడింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ పాజిట… Read More
ఆర్జీవీ: కరోనా వైరస్కు క్రాష్ కోర్స్ నేర్పిస్తాడట: చావు కూడా మేడిన్ చైనా అవుతుందనుకోలేదంటూ..!అమరావతి: చైనాలో జన్మించిన ప్రాణాంతక కరోనా వైరస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా పాకిన ప్రస్తుత పరిస్థితుల్లో వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ.. మరోస… Read More
0 comments:
Post a Comment