జైపూర్: సైనికులను అవహేళన చేశారని ఎన్నికల సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రిని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇప్పుడు రాజస్థాన్ లోని బీకనీర్ లో జరిగిన భారీ ర్యాలిలో కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మీద ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఇలాంటి లీడర్స్ మనకు అవసరమా అని ప్రధాని నరేంద్ర మోడీ స్థానిక ప్రజలను ప్రశ్నించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y818Eo
Sunday, May 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment