పోలింగ్ సరళితో ఎవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయనే లెక్కలు తేలక టీడీపీ అధినాయకత్వం మల్ల గుల్లాలు పడుతోంది. ఇదే సమయంలో డబ్బుల లెక్కల పంచాయితీ ఇప్పుడు ఆ పార్టీలోని ముఖ్యనేతలకు తల నొప్పిగా మారింది. ఎన్నికల సమయంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు నేతలు తమకు డబ్బులిచ్చినట్లుగా చెబుతున్నారని..తమకు అది అందలేదని ఫిర్యాదు చేసారు. అయితే, దీని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H2jocj
Sunday, May 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment