భువనగిరి : హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి వికృత చేష్టలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. అమ్మాయిలను టార్గెట్ చేస్తూ హత్యాచారాలకు పాల్పడుతున్న సైకో శీనుగాడి దురాగతాలు అన్నీ ఇన్నీ కావు. శ్రావణి హత్యతో ఆ కిరాతకుడి లీలలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఆమె కంటే ముందు మరో ఇద్దరు అమ్మాయిలను చంపడం కలకలం రేపింది. అదలావుంటే వరంగల్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VMLfFS
సైకో శీనుగాడిని కస్టడీలోకి తీసుకోవడమే కాదు.. వాన్ని కాపాడటం పోలీసులకు సవాలే..!
Related Posts:
ద్వేషం, హింస భారతమాతకు మేలు చేయవు: ఈశాన్య ఢిల్లీలో రాహుల్ గాంధీ పర్యటన, ‘కరోనా’ అంటూ బీజేపీన్యూఢిల్లీ: హింస ఎవరికీ మేలు చేయదని, విద్వేషం, హింస అనేవి అభివద్ధికి, భారత మాతకు హాని చేస్తాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు… Read More
coronavirus:కరోనా ఫ్రీ తెలంగాణ, 24/7 కంట్రోల్ రూం, అందరూ ‘గాంధీ’కే వద్దు..హైదరాబాద్: కరోనావైరస్ అనుమానం ఉన్న వారందరూ గాంధీ ఆస్పత్రికే రావాల్సని అసవరం లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కేంద్రంతో సంప్రదించి అన… Read More
కరోనాపై హైకోర్టు సంచలన ఆదేశాలు.. సిటీలో ఊహించని మార్పులు?.. ఒక్కరోజే గడువు..ఒకవైపు కరోనా సోకుతుందేమోననే భయం.. మరోవైపు బయటికి వెళ్లకుంటే ఇల్లుగడవదనే ఆందోళన.. కరోనా వైరస్ కంట్రోల్ లోనే ఉందని ప్రభుత్వం చెబుతున్నా.. గంటగంటకూ పెరిగ… Read More
జమ్మూకాశ్మీర్లో మళ్లీ ఎన్ కౌంటర్లు.. సోషల్ సైట్లపై నిషేధం ఎత్తివేత.. ఇద్దరికి కరోనా లక్షణాలుకేంద్రపాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ లో మరోసారి తుపాకులు గర్జించాయి. బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో … Read More
మాన్సాస్ ఛైర్మన్ గా అశోక్ ను తప్పించడం వెనుక 13 వేల ఎకరాల భూకబ్జా కుట్ర : టీడీపీవిజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజును తప్పించి ఆయన అన్నకూతురు సంచైతా గజపతిరాజును నియమించడం వెనుక భారీ కుట్ర ఉందని … Read More
0 comments:
Post a Comment