ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. చంద్రబాబుకు ఓటమి ఖాయమని చెప్పిన జీవీఎల్ ఓటమి భయంతోనే చంద్రబాబు నోరులేని ఈవీఎంలపై . ఈసీపై నేరం నెట్టాలని చూస్తున్నారన్నారు. ప్రధాని మోడీపై, కేసీఆర్ పై బురద చల్లే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు . ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వాడరాదని తాను 2010లో ఓ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H17WN4
ఓటమి భయంతో ...మోడీపై, కేసీఆర్ పై బురద చల్లే డ్రామాలు చేస్తున్న చంద్రబాబు .. జీవీఎల్ ఫైర్
Related Posts:
ఇద్దరూ ఇద్దరే: మెలానియా సంచలనం -మీడియా, టెక్ దిగ్గజాలపై తీవ్ర విమర్శలు - భర్తకు వత్తాసుతనకు ఎదురొచ్చిన లేదా ప్రశ్నించిన అందరిపైనా నోరేసుకుని పడిపోవడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలవాటు. ఈ విషయంలో తాను కూడా తక్కువేం కాదని నిరూపించు… Read More
Super Story: ఇద్దరు భర్తలు, మూడు కేసులు, బతుకు బస్ స్టాండ్, డ్రైవర్ బండి బాగా తోలాడని, క్లైమాక్స్ !చెన్నై/ కోయంబత్తూరు/ కొడైకెనాల్: ఇంట్లో చూసిన అబ్బాయితో అమ్మాయి పెళ్లి జరిగింది. దంపతులు ఇద్దరూ కాపురం పెట్టారు. భర్తకు అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రిలో… Read More
సెల్ఫీ తీసిన వ్యక్తిని గిరగిరా తిప్పి తోసేసిన తేజశ్వి యాదవ్: జంగిల్రాజ్ అంటూ బీజేపీ(వీడియో)పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో అధికార బీజేపీ-జేడీయూ, ప్రతిపక్ష ఆర్జేడీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పర విమర్శలతో రాజకీయ వ… Read More
ట్యూషన్ ఫీజు 30 శాతం తగ్గింపు -జగన్ సర్కారు కీలక ఉత్తర్వులు -విద్యార్థులకు ఊరటఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తిపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నా, నవంబర్ 2 నుంచి విద్యా సంస్థలన్ని పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్… Read More
అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్కు ఘోర అవమానం.. టుస్సాడ్స్లో విగ్రహం తొలగింపు...అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నాలుగు రోజుల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. బెర్లిన్లోని మైనపు బొమ్మల మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్ నుంచి అమెరికా అధ్యక్షుడ… Read More
0 comments:
Post a Comment