Tuesday, May 7, 2019

ఓటమి భయంతో ...మోడీపై, కేసీఆర్ పై బురద చల్లే డ్రామాలు చేస్తున్న చంద్రబాబు .. జీవీఎల్ ఫైర్

ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. చంద్రబాబుకు ఓటమి ఖాయమని చెప్పిన జీవీఎల్ ఓటమి భయంతోనే చంద్రబాబు నోరులేని ఈవీఎంలపై . ఈసీపై నేరం నెట్టాలని చూస్తున్నారన్నారు. ప్రధాని మోడీపై, కేసీఆర్ పై బురద చల్లే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు . ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వాడరాదని తాను 2010లో ఓ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H17WN4

0 comments:

Post a Comment