రాయ్పూర్ : మాజీ ప్రధాని, దివంగత రాజీవ్గాంధీపై పీఎం నరేంద్రమోడీ చేసిన విమర్శలు దుమారం రేపుతున్నాయి. ప్రధాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. తాజాగా ఈ అంశంపై స్పందించిన చత్తీస్ఘడ్ సీఎం భూపేశ్ బాఘెల్ మోడీని టార్గెట్ చేశారు. రాజీవ్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై ఘాటు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VT7kSW
Tuesday, May 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment