Thursday, May 16, 2019

అనుక్షణం అప్రమత్తం: నిర్ల‌క్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావ‌చ్చు:

విజయవాడ: ఈ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందంటూ స‌ర్వేలు తేల్చి చెప్పిన నేప‌థ్యంలో- ఓట్ల లెక్కింపు కేంద్రాల వ‌ద్ద ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అనేక అవ‌త‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు వీ విజ‌య‌సాయి రెడ్డి హెచ్చ‌రించారు. కౌంటింగ్‌ ఏజెంట్ల నిర్లక్ష్యం వ‌ల్ల భారీ మూల్యం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vXNnMq

Related Posts:

0 comments:

Post a Comment