తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. తన మొక్కులను చెల్లించుకున్నారు కేసీఆర్. స్వామి వారి దర్శనం కోసం నిన్న సాయంత్రం కేసీఆర్ తిరుమలకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఆశీర్వాదం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YQhjpX
తిరుమల శ్రీవారి సేవలో కేసీఆర్
Related Posts:
జగన్ ఇలాకాలో టీడీపీకి షాక్!: ఆ ఎమ్మెల్యే వైసీపీలో చేరుతున్నారా, ఏం జరిగిందంటే?కడప: తమ పార్టీ నేత, మంత్రి ఆదినారాయణ రెడ్డి తనను తీవ్రంగా అవమానిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి ఆదివారం… Read More
ఆ విషయంలో నేను ఫెయిలయ్యానన్న కేసీఆర్, గుర్తు చేసినందుకు రాజాసింగ్కు థ్యాంక్స్హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజాసింగ్ లోథ్కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం థ్యాంక్స్ చెప్పా… Read More
మమతా ర్యాలీకి 'కేసీఆర్' దూరం..! క్లారిటీ ఇచ్చిన 'కవిత'.. మరీ 'పల్లా' చెప్పిందేంటి?హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న టీఆర్ఎస్ బాస్ కేసీఆర్.. కలిసొచ్చే పార్టీల అధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ … Read More
వృద్ధురాలు విలపిస్తూ విజ్ఞప్తి చేసినా, మనసు కరగని పొగరుబోతు ఇన్స్పెక్టర్, బదలీలక్నో: ఓ మహిళతో దారుణంగా ప్రవర్తించినందుకు ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ బదలీ అయ్యాడు. ఓ బాధితురాలు తన కాళ్లపై పడేలా సదరు పోలీస్ ఇ… Read More
కర్ణాటక: రిసార్ట్లో కొట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒకరికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు?బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ ఓ రిసార్టులో ఉంచిన విషయం తెలిసిందే. అయితే ఆ … Read More
0 comments:
Post a Comment