తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసి సీఎంగా ప్రమాణ స్వీకారం చెయ్యనున్న జగన్ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణా సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిసిన జగన్ దంపతులకు సాదర స్వాగతం పలికారు కేసీఆర్.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K7dAR1
షాకింగ్ .. తెలంగాణా సీఎం కేసీఆర్ కాళ్ళు మొక్కిన ఎంపీ విజయసాయి రెడ్డి
Related Posts:
పట్టు సడలించని రైతులు -ఇంకొద్ది గంటల్లో కేంద్రంతో చర్చలు -అమిత్ షా కీలక మంతనాలువ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న నిరసనలు మంగళవారంతో 34వ ర… Read More
కృష్ణా నదిలో ప్రమాదకర ప్రయాణం: మనుషులతోపాటు పశువులు కూడా, పడవలకు కట్టి ఈడ్చుకుంటూ..అమరావతి: కుటుంబంలో మనిషిలో చూసుకునే పాడి పశువుల పట్ల వాటి యజమానులు కొందరు అమానుషంగా వ్యవహరించారు. తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నుంచి కర… Read More
సీఎం కేసీఆర్ మరో భారీ బాంబు -ఉద్యోగుల దిమ్మతిరిగేలా న్యూ ఇయర్ గిఫ్ట్ -లాక్డౌన్ నష్టాన్ని భరిస్తూ..కోపమొస్తే కారం పెట్టినట్లు మాట్లాడటం.. కరుణలో చేతికి ఎముక లేనట్లు వ్యవహరించడం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొత్తేమీకాదు. అయితే, రాష్ట్రంలో బీజేపీ నా… Read More
సనాతన ధర్మం కాపాడటం హిందూ పాలనతోనే సాధ్యం.. బండి సంజయ్..తెలంగాణలో హిందూ పాలన రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సనాతన ధర్మాలను కాపాడటం హిందూ పాలనతోనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష… Read More
ఏపీలో మరో దారుణం: రామతీర్థం ఆలయ విధ్వంసం -జీసస్ విగ్రహం తల నరికితే? అంటూ జగన్పై ఆగ్రహాంఆంధ్రప్రదేశ్లో హిందూ ఆలయాలకు సంబంధించి మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చిన్నా, పెద్ద ఆలయాల్లో తరచూ అనూహ్య సంఘటనలు జరుగుతుండగా, తాజాగా విజయనగరం జిల్లాల… Read More
0 comments:
Post a Comment