ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఏపీలో ఎన్నికల ఫలితాలపై తన అంచనాలను చెప్పాడు. ఏపీలో మరోసారి టీడీపీదే విజయమని జోస్యం చెప్పాడు. ఏపీలో 95శాతం మంది ఓటర్లు మూడు ప్రధాన పార్టీలకే మద్దతు తెలిపారని అన్నారు. ఏపీలో స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని లగడపాటి తేల్చిచెప్పారు. ఏపీలో టీడీపీ విజయం గురించి తాను చెబుతున్నది సర్వే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YBlTby
ఏపీలో టీడీపీ గెలిచే అవకాశముందన్న లగడపాటి జోస్యాన్ని నమ్ముతారా? మీ కామెంట్ చెప్పండి
Related Posts:
ఒడిశాలో మరోసారి రెచ్చిపోయిన మావోలు...ఒడిశాలో మరోసారి మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.మల్కాన్గిరి జిల్లాలోని తిముర్పల్లి గ్రామ పంచాయితీ కార్యాలయాన్ని బాంబులతో పేల్చివేశారు.కాగ ఇది శు… Read More
సినిమా స్ట్రైల్లో సైకో శ్రీనివాస రెడ్డి... మృతుల పేర్లు చెట్లపైకి చెక్కి...యాదాద్రి జిల్లా హాజీపూర్ గ్రామం సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి లీలలు సినిమాలను తలపించేలాగా ఉన్నాయి. హత్యలకు ముందు అమ్మాయిని వేధించాడని గ్రామస్థులు … Read More
ఫంక్షన్ చేయాల్సిన టైమ్ లో టెన్షన్ పడుతున్న బాలయ్య..! అల్లుళ్ల విషయంలో అంతా అయోమయమే..!!నందమూరి బాలకృష్ణ నిన్నటివరకు అందరికి టెన్షన్.. ఎప్పుడు ఎవర్ని కొడతారో.. ఎప్పుడు ఏ పదం సరిగా పలకలేక అభాసుపాలు అవుతామో అని పార్టీ నాయకులు … Read More
సీఎం కేసీఆర్ లెటర్ హెడ్ 45వేలకు కొనుగోలు...ఆపై సంతకం ఫోర్జరీఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ లెటర్హెడ్ను దొంగిలించి ఆపై ఆయన సంతకం ఫోర్జరీ చేసిన ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది.రాయదుర్గానికి చెందిన ముగ్గురు వ్య… Read More
పీఎం మోడీ క్షమాపణ చెప్పాలీ...! పరువు నష్టం నోటీసును పంపిణి చేసిన తృణముల్ ఏంపీప్రదాని నరేంద్రమోడీకి తృణముల్ కాంగ్రెస్ ఎంపీ ,పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పరువు నష్టం కేసుకు సంభందించి ప్రధాని నరేంద్రమ… Read More
0 comments:
Post a Comment