ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఏపీలో ఎన్నికల ఫలితాలపై తన అంచనాలను చెప్పాడు. ఏపీలో మరోసారి టీడీపీదే విజయమని జోస్యం చెప్పాడు. ఏపీలో 95శాతం మంది ఓటర్లు మూడు ప్రధాన పార్టీలకే మద్దతు తెలిపారని అన్నారు. ఏపీలో స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని లగడపాటి తేల్చిచెప్పారు. ఏపీలో టీడీపీ విజయం గురించి తాను చెబుతున్నది సర్వే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YBlTby
Sunday, May 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment