కాకినాడ: సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగిన ఘటన సోమవారం మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. రైలు ప్యాంట్రీ కార్ లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నడుస్తున్న రైలులో ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల గాలి వేగానికి మంటలు శరవేగంగా వ్యాపించాయి. ప్యాంట్రీ కార్ పూర్తిగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H3OCkG
తూర్పు గోదావరి: ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు..తప్పిన ప్రాణానష్టం: రైళ్ల రాకపోకలకు అంతరాయం
Related Posts:
అఫ్గానిస్తాన్: ఈ సంక్షోభంలో ఏ ఇస్లామిక్ దేశం ఎటువైపు ఉంది?కొన్నిరోజులుగా అఫ్గానిస్తాన్లో భారీగా నగరాలు, పట్టణాలను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటూ వస్తున్నారు. వారు దేశ రాజధాని కాబూల్లోకి కూడా ప్రవేశించారు… Read More
హైతిలో భూకంప విలయం: 1300 మంది దుర్మరణం, 3వేలకుపైగా క్షతగాత్రులు, హృదయవిదారకంపోర్ట్-ఓ-ప్రిన్స్: కరీబియన్ దేశమైన హైతీలో శనివారం సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. 7.2 తీవ్రతతో కుదిపేసిన భూకంపం వేలాది మంది ప్రాణాల… Read More
Wife love story: భార్యకు ప్రియుడు, భర్తకు తెలిసి ఏం చేశాడంటే ?, ఫ్యామిలీకి షాక్, స్పాట్ లో భర్త !ఇండోర్/చెన్నై: తన భార్యకు ప్రియుడున్నాడని తెలుసుకున్న భర్త చేసిన పనికి ఫ్యామిలీ మొత్తం షాక్ అయ్యింది. స్పాట్ లో నిలబడిన భర్త అతని భార్య లవ్ స్టోరీకి శ… Read More
అమెరికా తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం వల్లే ఆఫ్ఘనిస్తాన్ అల్లకల్లోలం: బ్రిటన్ ప్రధాని బోరిస్లండన్: ఆఫ్ఘనిస్తాన్లో కొద్దిరోజులుగా కొనసాగుతూ వస్తోన్న తాలిబన్ల ఆక్రమణ.. దాదాపు ముగిసినట్టే. ఒక్కో నగరాన్ని, ప్రావిన్స్ను స్వాధీనం చేసుకుంటూ వచ్చిన… Read More
అష్రఫ్ ఘనీ: దేశం విడిచి వెళ్లిపోయిన అఫ్గానిస్తాన్ అధ్యక్షుడుఅఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారని అధికారులు తెలిపారని వార్తలు వస్తున్నాయి. తాలిబాన్లు కాబుల్ నగరంలోకి ప్రవేశించిన తరువాత ఈ… Read More
0 comments:
Post a Comment