కాకినాడ: సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు చెలరేగిన ఘటన సోమవారం మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. రైలు ప్యాంట్రీ కార్ లో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నడుస్తున్న రైలులో ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల గాలి వేగానికి మంటలు శరవేగంగా వ్యాపించాయి. ప్యాంట్రీ కార్ పూర్తిగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2H3OCkG
తూర్పు గోదావరి: ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు..తప్పిన ప్రాణానష్టం: రైళ్ల రాకపోకలకు అంతరాయం
Related Posts:
రూ.12 కోట్ల ఆస్తి, చేతిలో 6.5 లక్షల నగదు, బీఎండబ్ల్యూ కారు.. ఒక్క క్రిమినల్ కేసు లేదట..మహారాష్ట్ర ఎన్నికల బరిలో వర్లీ నుంచి పోటీచేస్తోన్న శివసేన నేత ఆదిత్య థాకరే తన ఆస్తుల చిట్టాను అఫిడవిట్లో పేర్కొన్నారు. తన వద్ద రూ.12 కోట్ల ఆస్తి పాస్… Read More
మహారాష్ట్ర అసెంబ్లీ బరిలో చోటా రాజన్ సోదరుడు.. ఆర్పీఐ నుంచి పోటీ, ఏ స్థానమో తెలుసా..?మహారాష్ట్ర ఎన్నికల బరిలో చిత్ర, విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. తొలిసారిగా థాక్రే కుటుంబం నుంచి బరిలోకి దిగిన ఆదిత్య థాక్రే.. హౌ ఆర్ యూ వర్లీ పేరుతో ప… Read More
‘బీజేపీ ఎమ్మెల్యేలం.. ఎంపీలం అంటే చితక్కొడతారు’బెంగళూరు: బీహార్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ బీహార్కు అండగా ఉంటామ… Read More
కశ్మీర్లో పిల్లలు కూడ నిర్భంధంలోనే....!జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు తర్వాత రాష్ట్రాన్ని పూర్తి భద్రత వలయంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రజలను ప్రభావితం… Read More
భారత్పై దాడులకు పాక్ ఉగ్రవాదుల కుట్రలు: అమెరికా ఆందోళనవాషింగ్టన్/న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంోల భారతదేశంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు ప… Read More
0 comments:
Post a Comment