ఎన్నికల సంఘం తీరుప పైనా..ఈవీఎంల పైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్న బీజేపీతర పక్షాలు నేడు ఢిల్లీలో భేటీ కానున్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు పైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న 21 పార్టీల నేతలంతా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈవీఎంల పైనా ఈ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీవీప్యాట్స్ స్లిప్పులను తొలుత లెక్కించాలనే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30xHfZl
ఈవీఎంలు కాదు..వీవీప్యాట్స్ లెక్కించాలి: ఎన్నికల సంఘం పైన విపక్షాల పోరు : నేడు ఢిల్లీలో కీలక భేటీ
Related Posts:
రేపటితో తిరుపతిలో గప్చుప్-చంద్రబాబుపై దాడి, గురుమూర్తి కులం ప్రభావమెంత ?ఏకపక్షంగా సాగుతుందని భావించిన తిరుపతి ఉపఎన్నిక కాస్తా చివరికొచ్చేసరికి హోరాహోరీగా మారిపోయింది. నోటిఫికేషన్ తర్వాత ఉన్న పరిస్దితులు చివరి వరకూ కొనసాగక… Read More
సాగర్ ఉపఎన్నిక : నేడే హాలియాలో కేసీఆర్ బహిరంగ సభ... 'పెద్దలు జానారెడ్డి'పై డైరెక్ట్ ఎటాక్ చేస్తారా?నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచార పర్వం తుది అంకానికి చేరింది. క్లైమాక్స్లో గులాబీ బాస్ కేసీఆర్ సాగర్ గడ్డపై అడుగుపెట్టనున్నారు. బుధవారం(ఏప్రిల్ 14) హాల… Read More
యువతకు జగన్ సర్కార్ గుడ్న్యూస్: లక్షన్నర మందికి పైగా బెనిఫిట్: మైక్రోసాఫ్ట్తోఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏపీ ప్రభుత్వం.. యువతకు శుభవార్త వినిపించింది. అర్హులైన లక్షా 60 వేల మందికి పైగా యువతకు సాఫ్ట్వే… Read More
మహిళను రెండో పెళ్లి చేసుకున్న తల్లి... విచిత్ర ప్రవర్తన.. శివుడు,శక్తి అంటూ కన్నబిడ్డలనే నరబలికి...తమిళనాడులో ఓ విచిత్ర ఘటన వెలుగుచూసింది. రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో వెలుగుచూసిన సంఘటనను గుర్తుకు తెచ్చేలా ఈ సంఘటన క… Read More
కుంభమేళా.. మరో తబ్లిగీ జమాత్: వెయ్యికి పైగా కరోనా కేసులు: ఆ పోలిక వద్దంటోన్న సీఎండెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కొనసాగుతోన్న కుంభమేళాకు లక్షలాది మంది యాత్రికులు హాజరవుతున్నారు. గంగానదిలో పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. ఇద… Read More
0 comments:
Post a Comment