ఎన్నికల సంఘం తీరుప పైనా..ఈవీఎంల పైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్న బీజేపీతర పక్షాలు నేడు ఢిల్లీలో భేటీ కానున్నారు. దేశ వ్యాప్తంగా ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు పైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న 21 పార్టీల నేతలంతా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈవీఎంల పైనా ఈ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీవీప్యాట్స్ స్లిప్పులను తొలుత లెక్కించాలనే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30xHfZl
Tuesday, May 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment