నెల్లూరు : భారత అంతరిక్ష పరిశధన సంస్థ.. ఇస్రో మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి బుధవారం ఉదయం 5.30గంటలకు పీఎస్ఎల్వీ సీ 46 రాకెట్ ప్రయోగించనున్నారు. ప్రయోగంలో భాగంగా శాస్త్రవేత్తలు సోమవారం ప్రీ కౌంట్డౌన్ను విజయవంతంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ 25 గంటల పాటు నిర్విరామంగా కొనసాగనుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VyYDZT
Tuesday, May 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment