ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు మరోసారి ఎన్జీఏకు పట్టం కట్టనున్నారన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఎగ్జిట్ పోల్స్పై తొలిసారి స్పందించి ఆమె.. కార్యకర్తలకు ఆడియో సందేశాన్ని పంపారు. సర్వే ఫలితాలను నమ్మొద్దని ప్రియాంక కోరారు. కార్యకర్తలంతా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VyYmWR
Tuesday, May 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment