బెంగళూరు: కర్ణాటకలోని కుందగోళ్ శాసన సభ నియోజక వర్గంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శివానంద బెంతూరుకు కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది. స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్థానిక నాయకుడు శివానంద బెంతూరుతో మంత్రి డీకే. శివకుమార్ చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు. కుందగోళ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30fEFqC
బీజేపీకి షాక్ ఇచ్చిన త్రిబుల్ షూటర్, కాంగ్రెస్ లోకి స్వంతత్ర పార్టీ అభ్యర్థి: అయోమయంలో కమలం !
Related Posts:
మున్సిపల్ పదవులపై జగన్ సంచలనం ? డిప్యూటీ సీఎంల తరహాలో-తీవ్ర పోటీ వల్లేఏపీ మున్సిపల్ ఎన్నికల్లో సునామీ సృష్టించిన వైసీపీకి ఇప్పుడు పదవుల పందేరంలో నెలకొన్న తీవ్ర పోటీతో ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో బహుళ పదవుల అంశం మరోసారి… Read More
నోటా గెలిస్తే ఎన్నిక రద్దు- కేంద్రం, ఈసీకి సుప్రీం నోటీసులు- ఏపీ హైకోర్టులోనూ కీలక పిటిషన్ఎన్నికల్లో నోటా వాడకాన్ని ప్రవేశపెట్టిన ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారిగా వీటిపై ధర్మసందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టుతో పాటు ఏపీ హైకోర్టులో… Read More
అమరావతి భూ కుంభకోణం: చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు: హైదరాబాద్ ఇంటికెళ్లి మరీఅమరావతి: అమరావతి భూ కుంభకోణం కేసులో విచారణ పర్వానికి ఏపీ సీఐడీ అధికారులు తెర తీసినట్టు కనిపిస్తోంది. ఈ కేసులో పలు ఆరోపణలను ఎదుర్కొంటోన్న తెలుగుదేశం పా… Read More
కోవిడ్ టీకా తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేకు అస్వస్థత - కీలక వ్యాఖ్యలుగుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అస్వస్థతకు గురయ్యారు. మంగళగిరి ప్రభుత్వాసుపత్రిలో సోమవారం ఆయన కొవిడ్ టీకా తీసుకో… Read More
కీసరగుట్ట టు కిలిమంజారో: హైదరాబాద్ రెండో తరగతి విద్యార్థి ప్రపంచ రికార్డ్హైదరాబాద్: మౌంట్ కిలిమంజారో.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతశ్రేణుల్లో ఒకటి. ప్రమాదకరమైనది కూడా. నిద్రాణమైన అగ్నిపర్వతం ఇది. ఆఫ్రికాలోని టాంజానియాలో… Read More
0 comments:
Post a Comment