Tuesday, January 22, 2019

తాయిలం షురూ: ఎన్నికలకు ముందు సాధువులకు పెన్షన్లు

లక్నో: ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు ప్రతిఒక్క వర్గానికి తాయిలాలు ప్రకటించడం కొత్తేమీ కాదు. ఇక సార్వత్రిక ఎన్నికలకు మూడునెలల సమయం ఉన్న నేపథ్యంలో యోగీ సర్కార్ కూడా తాయిలాలు ప్రకటించింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని సాధువులకు పెన్షన్ ఇచ్చేందుకు యోగీ సర్కార్ నిర్ణయించింది. 60 ఏళ్లు అంతకు పైబడి వయసున్న సాధువులకు ఈ పెన్షన్ ఇస్తామని యోగీ సర్కార్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T8HuWs

Related Posts:

0 comments:

Post a Comment