బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్బంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చెయ్యడానికి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సీఎం కుమారస్వామి అన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Eq7R56
కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి సంవత్సరం, కాంగ్రెస్ సహకరించింది. వచ్చే నాలుగేళ్లు నేనే సీఎం !
Related Posts:
మహాత్ముడి అహింసా పంథానే తెలంగాణకు స్పూర్తి... : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రారంభోత్సవంలో కేసీఆర్భారత జాతికి స్వేచ్ఛను ప్రసాదించిన స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని మరోసారి మననం చేసుకునే గొప్ప అవకాశం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ద్వారా కలిగిందని ముఖ్యమం… Read More
దేశంలో ఫిరాయింపుల్లో బీజేపీ టాప్- తర్వాతి స్ధానాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్- తాజా రిపోర్ట్దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా పలు రాష్ట్రాల్లో వివిధ విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అధికార పార్టీల్లోకి ఫిరాయిస్తున్నారు. కొన్ని చోట్ల అధికార పార్టీలను… Read More
భాగ్యశాలురు ఎవరు..? భాగ్యం అంటే సంపదేనా..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
Google Pay:ఇక పై యాప్లో సరికొత్త ఫీచర్.. యూజర్ చేతికే అంతా..ఏంటో తెలుసా..?ఢిల్లీ: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ నుంచి డిజిటల్ పేమెంట్ యాప్ గూగుల్పే తమ యూజర్లకు గుడ్న్యూస్ తెలిపింది. జరిగిన లావాదేవీలపై గోప్యతను మరింత బలోప… Read More
Superstar: హీరో పోస్టర్ల కలకలం, ఏంది స్వామి కథ, ఎవరు వాళ్లు ?, ఇప్పుడే ఎందుకు ?చెన్నై/టీ.నగర్: రాజకీయాల్లోకి వస్తానని కొన్ని ఏళ్ల నుంచి అందరినీ ఊరించిన సూపర్ స్టార్ చివరికి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. నేను రాజకీయాల్లోకి రాను.... ఇం… Read More
0 comments:
Post a Comment