బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్బంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చెయ్యడానికి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సీఎం కుమారస్వామి అన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Eq7R56
కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి సంవత్సరం, కాంగ్రెస్ సహకరించింది. వచ్చే నాలుగేళ్లు నేనే సీఎం !
Related Posts:
Must Watch: మార్స్పై అడుగుపెట్టిన పర్సెవరెన్స్ రోవర్: నాసా రిలీజ్ చేసిన అద్భుత ఫొటోలు, వీడియోలువాషింగ్టన్: అంగారకుడిపై అమెరికా పంపిన 'పర్సెవరెన్స్' రోవర్ ఆ గ్రహంపై కాలుమోపిన అద్భుత వీడియోను నాసా సోమవారం విడుదల చేసింది. అంగారకుడిపై ఒకప్పుడు జీవం … Read More
కుప్పం పర్యటనకు చంద్రబాబు: రెండురోజులు మకాం: తేదీలు ఫిక్స్: పోగొట్టుకున్న చోటేచిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో … Read More
కాస్సేపట్లో కేబినెట్: కీలక అజెండాలు..అసెంబ్లీ బడ్జెట్ భేటీలు: విశాఖ ఉక్కుపై ఏం చేస్తారు?అమరావతి: రాష్ట్ర మంత్రివర్గం కాస్సేపట్లో భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఏర్పాటు కాబోయే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక… Read More
కర్ణాటక..మధ్యప్రదేశ్: తమిళిసైకి సీఎం రాజీనామా: మరోచోట అర్ధాంతరంగా: కూలిన కాంగ్రెస్ సర్కార్పుదుచ్చేరి: ఊహించినట్టే- మరో చోట కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధాంతరంగా కుప్పకూలింది. అయిదేళ్లపాటు పదవీ కాలాన్ని కాపాడుకోలేకపోయింది. ప్రతిపక్షాల దాడిని నిలువ… Read More
ఒక్కరోజులో వేలకొద్దీ కేసులు: ఫ్రెష్ హాట్స్పాట్స్ స్టేట్స్ ఇవే: మళ్లీ లాక్డౌన్: సరిహద్దులు క్లోజ్న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్.. మరో రౌండ్ విజృంభణ మొదలు పెట్టింది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొద్దిరోజులుగా పరిమితంగా నమోదవుతూ వస్తోన్న కొత్త పా… Read More
0 comments:
Post a Comment