బెంగళూరు: లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జన్ ఖార్గే ఎప్పుడో ముఖ్యమంత్రి కావలసిందని, కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి ఆయనే ముఖ్యమంత్రి కావల్సిఉండేదని, అయితే హైకమాండ్ ఇచ్చిన మాట కోసం అది సాధ్యంకాలేకపోయిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. కలబురిగి జిల్లా చించోళి శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EbtkhV
Wednesday, May 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment