Thursday, May 30, 2019

జగన్ సీఎం కాక ముందే నవరత్నాలలో మూడు రత్నాలు రాలిపోయాయి -అయ్యన్న పాత్రుడు ఫైర్

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీమంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మంది పడ్డారు. సీఎం కాక ముందే జగన్ నవరత్నాలలో మూడు రత్నాలు రాలిపోయాయని ఆయన విమర్శలు గుప్పించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాలపై మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JLJpiH

Related Posts:

0 comments:

Post a Comment