వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీమంత్రి, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మంది పడ్డారు. సీఎం కాక ముందే జగన్ నవరత్నాలలో మూడు రత్నాలు రాలిపోయాయని ఆయన విమర్శలు గుప్పించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాలపై మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JLJpiH
జగన్ సీఎం కాక ముందే నవరత్నాలలో మూడు రత్నాలు రాలిపోయాయి -అయ్యన్న పాత్రుడు ఫైర్
Related Posts:
Teachers day 2020 : గురువే దైవం ... టీచర్స్ డే గొప్పతనం, సెప్టెంబర్ 5 నే జరుపుకునే కారణం ఇదేఅజ్ఞానమనే చీకటి లో ఉన్నవారికి, విజ్ఞానమనే దారిని చూపి వారి జీవితాల్లో వెలుగులు నింపే వారే ఉపాధ్యాయులు. గురువు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవ… Read More
దుబ్బాక ఉప ఎన్నికపై ఈసీ ప్రకటన - సోలిపేట వారసులెవరు? - డైలమాలో బీజేపీ! -కాంగ్రెస్ నుంచి ఫైర్బ్రాండ్ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో మళ్లీ రాజకీయ సందడి మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇట… Read More
కూకట్పల్లిలో కారు బీభత్సం: నాలుగు వాహనాలు ధ్వంసం, ఒకరు మృతిహైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఆటో, బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవ… Read More
తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం: కరోనా లెక్కలపై పూర్తి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశంహైదరాబాద్: కరోనా కేసులు, మరణాల విషయంలో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో కూడా చుక్కెదురైంది. కరోనా కట్టడి చర్యలపై తెలంగ… Read More
Drugs mafia: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ లాగా నన్నూ చంపేస్తారా ? హీరోయిన్ ఫైర్, చూడండి !బెంగళూరు/ ముంబాయి: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లాగా నేను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలా ? నన్నూ అలాగే చంపేస్తారా ? అంత వరకు నన్ను వదలిపెట్… Read More
0 comments:
Post a Comment