ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి కాంగ్రెస్ కోలుకోలేకపోతుంది. ఫలితాల అనంతరం పరిణామాలతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నెల రోజుల పాటు టీవీ డిబేట్లలో పాల్గొనవద్దని నిర్ణయించింది. మోడీ ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ... రాహుల్ పదవి నుండి తప్పుకున్నట్లేనా...?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Kj4f8u
అత్తమీద కోపం దుత్త మీద అన్నట్లు కాంగ్రెస్ నిర్ణయం.. నెల రోజుల పాటు మీడియా చర్చలకు దూరం..
Related Posts:
Fact Check : రూ.2వేల నోటును ఆర్బీఐ నిషేధించిందా...?భారతీయులు ఇప్పటివరకూ ఇంటర్నెట్లో ఎక్కువగా సెర్చ్ చేసినవాటిల్లో రూ.2000 నోటుపై నిషేధం ఒకటి. భారత ప్రభుత్వం అలాంటి నిర్ణయమేదీ తీసుకోకపోయినా... ఇప్పటికీ… Read More
హెచ్సీక్యూ, అజిత్రోమైసిన్ కిలిపి వాడితే గుండెకు ప్రమాదమే..: శాస్త్రవేత్తల అధ్యయనంన్యూఢిల్లీ: భారత ఔషధం హైడ్రోక్సిక్లోరోక్విన్(హెచ్సీక్యూ) కరోనా మహమ్మారి చికిత్సలో ఎంతో ప్రభావితంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. మరో ఔషధం అజిత్రోమైసి… Read More
కరోనా లాక్ డౌన్ దారుణం- జీతం కోతపై యజమానితో గొడవ - పీక కోసి బావిలో పడేసిన ఉద్యోగికరోనా మహమ్మారి కారణంగా కొనసాగుతోన్న లాక్ డౌన్ దాదాపు అందరి జీవితాలనూ ప్రభావితం చేసింది. శాలరీడ్ వర్గంలోనే సుమారు కోటి మంది ఉద్యోగాలు కోల్పోగా, అసంఘటిత… Read More
మీ అమ్మా, నానమ్మను చంపేశా: కొడుకు, కూతుళ్లకు అమెరికాలోని భారత క్రీడాకారుడి ఫోన్, అరెస్ట్వాషింగ్టన్: అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భారత్కు చెందిన ఓ మాజీ క్రీడాకారుడు తన తల్లిని, బార్యను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఆ తర్వాత తనను తా… Read More
Fact Check:భారత్లో ప్లాస్టిక్ గుడ్లు అమ్ముతున్నారు.. వీడియో వైరల్,ఈ వార్తలో నిజమెంత?ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వేదికగా చాలా అవాస్తవమైన వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దీంతో చాలా అనర్థాలే జరుగుతున్నాయి. ఇలాంటి వార్తలపై కేంద్ర రాష్ట్ర ప… Read More
0 comments:
Post a Comment