ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి కాంగ్రెస్ కోలుకోలేకపోతుంది. ఫలితాల అనంతరం పరిణామాలతో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నెల రోజుల పాటు టీవీ డిబేట్లలో పాల్గొనవద్దని నిర్ణయించింది. మోడీ ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ... రాహుల్ పదవి నుండి తప్పుకున్నట్లేనా...?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Kj4f8u
అత్తమీద కోపం దుత్త మీద అన్నట్లు కాంగ్రెస్ నిర్ణయం.. నెల రోజుల పాటు మీడియా చర్చలకు దూరం..
Related Posts:
యూపీలో దారుణం: తన ప్రియుడిని చంపేందుకు కూతురి ప్రియుడి సహకారం తీసుకున్న మహిళమీరట్: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. తన కూతురును పదిమందిలో అవమాన పరుస్తున్నాడని చెప్పి అక్రమసంబంధం నెరిపిన వ్యక్తిని హతమార్చింది ఓ తల్లి. ఇం… Read More
ఉక్కు సంకల్పానికి 18 వసంతాలు...! సంబురాల్లో మునిగిపోయిన తెలంగాణ ప్రజలు..!!హైదరాబాద్ : సరిగ్గా 18 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఓ చిన్న కరపత్రిక పెను సంచలనం సృష్టించింది. 27-04-2001 నాటి ఈ చిన్నకరపత్రిక కోట్లహృదయాల చిరకాల స్వప్న… Read More
దక్షిణాదిన బాంబు పేలుళ్ల సమాచారం ఉత్తుత్తిదే: పోలీసుల అదుపులో మాజీ సైనిక ఉద్యోగి: కారణం ఏమిటంటే..!బెంగళూరు: భారీ ఎత్తున ఉగ్రవాదుల దాడులు చోటు చేసుకోవచ్చంటూ సమాచారం ఇచ్చి, దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వ, పోలీసు యంత్రాగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టించిన… Read More
శ్రీలంకలో భద్రతా దళాల కాల్పులు...15 మంది మృతి, మృతుల్లో ముగ్గురు మిలిటెంట్లుకొలంబో: శ్రీలంక మరోసారి రక్తమోడింది. అయితే ఈసారి భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 15 మంది చనిపోయారు. ఇందులో ఆరుమంది పిల్లలు ఉన్నట్లు సమాచారం.రాత్రి సమయ… Read More
ఆకాశం బద్దలైనా పోటీ నుంచి తప్పుకోం..! మోదీ పై పోటీ చేస్తున్న రైతుల పట్టుదల..!!వారణాసి/హైదరాబాద్ : నిజామాబాద్ మొండికేస్తున్నారు. భూమ్యాకాశాలు ఏకమైనా తమ పోరాటం ఆగదని భీష్మించుకున్నారు. పంటలకు మద్దతు ధర కల్పించకపోవడం, పసుపు బోర్డున… Read More
0 comments:
Post a Comment