Thursday, May 30, 2019

ప్రమాణస్వీకారంకు ముందు గాంధీ, వాజ్‌పేయి, అమరవీరులకు మోడీ ఘన నివాళులు

ఢిల్లీ: గురువారం సాయంత్రం ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రపతి భవన్ ముస్తాబైంది. దాదాపు 8వేల మంది ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. దేశ విదేశాల నుంచి అతిథులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మోడీతో ప్రమాణం స్వీకారం చేయిస్తారు. అయితే రాష్ట్రపతి, మోడీ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని చాలా సింపుల్‌గా నిర్వహిస్తున్నారు అధికారులు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Kj3Nai

Related Posts:

0 comments:

Post a Comment