ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..అధికార పార్టీ మధ్య సద్దుమణిగిన వివాదం మరో కారణంతో మరో సారి రాజుకుంది. చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్ నిర్ణయం పైన టీడీపీ మండిపడుతోంది. దీనికి ప్రధన కారణం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం అని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. దీని పైన సీఎస్ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WcwTP2
మళ్లీ అగ్గి రాజుకుంది : రీ పోలింగ్ కారణం సీఎస్: టీడీపీ మండిపాటు: ఎల్వీ ఖండన..!
Related Posts:
Bihar Assembly Elections 2020: చివరి దశలో 78 స్థానాలకు పోలింగ్బీహార్ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం మూడు విడతలుగా జరుగుతున్న ఎన్నికల్లోరెండు దశల ఎన్నికల పోలింగ్ ముగిసింది. తొలిదశ ఎన్నికల పోలింగ… Read More
థర్డ్ ఫేజ్ పోలింగ్: 78 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్..మరికొన్ని గంటల్లో బీహర్ థర్డ్ ఫేజ్ పోలింగ్ జరగబోతోంది. ఉదయం 7 గంటలకు 78 నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలవబోతోంది. 2.34 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వి… Read More
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు.. టై అయితే ఏం జరుగుతుంది?అమెరికా అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల ఫలితాలను ఎలా సవాలు చేస్తాడు? మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, కొన్ని రాష్ట్రాల్లో ఓట్లు అంత కీలకం ఎందుకు అవుతాయి? అమెరికా … Read More
‘మర్డర్’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ -ఎస్సీ, ఎస్టీ కోర్టు స్టే కొట్టివేత -ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలుదేశవ్యాప్తంగా సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్యోదంతం ఆధారంగా రూపొందినట్లు భావిస్తోన్న ‘మర్డర్' సినిమాకు సంబధించి తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చ… Read More
జార్జియా సహా కీలక రాష్ట్రాల్లో జో బైడెన్ జోరు: వైట్హౌస్కు రూట్ క్లియర్, ట్రంప్ కలలు కల్లల్లేనా?వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా కొనసాగుతోంది. డెమొక్రాటిక్ పార్టీ అధ్యర్థి జో బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్… Read More
0 comments:
Post a Comment