Tuesday, May 21, 2019

ఎగ్జిట్ పోల్స్ పై జనసేన నేత మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఏమన్నారంటే

ఏపీ ఎన్నికల ఫలితాలు ఇలా ఉండొచ్చు అంటూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ సర్వేలు జనసేనను జీరోగా చూపించాయన్న విషయం అందరికీ తెలుసు . లగడపాటి రాజగోపాల్ సర్వే మాత్రం జనసేన ఒకటి నుండి రెండు స్థానాలు గెలుస్తుంది అని చెప్పింది. ఏడోదశ ఎన్నికలు ముగిసిన వెంటనే పలు జాతీయ సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HuqKFT

Related Posts:

0 comments:

Post a Comment