ఎగ్జిట్ పోల్స్ అంచనాల పైన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తొడ గొట్టి మరీ ఛాలెంజ్ చేసారు. లగడపాటి సర్వే నిజం కాదని తేల్చి చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ మద్దతు పక్షాలను మేనేజ్ చేసేందుకు ప్రధాని మోదీ సర్వే సంస్థలను మేనేజ్ చేసి అనుకూలంగా చెప్పించుకున్నారని ఆరోపించారు. లగడపాటి సర్వే నిజం కాదు..టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YJBoOX
తొడ గొట్టి బుద్దా ఛాలెంజ్ : లగడపాటి సర్వే నిజం కాదు: ఆ రెండు సర్వేలే నమ్ముతాం..!
Related Posts:
కేంద్రంతో అమీ తుమీ: నిరవధికంగా రైతు నిరసనలు -టికాయత్ ప్రకటన -సుదీర్ఘ పోరుకు సరంజామా సిద్ధంవ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త గా తెచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తోన్న నిరసనలు శుక్రవారం నాటికి 79వ రోజుకు చేరాయి. ద… Read More
బూతుల మంత్రి కొడాలి నాని, ఎప్పుడూ తాగి ఉండే ఎమ్మెల్యే జోగి రమేష్ .. బోండా ఉమా ధ్వజంరాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న విపరీత వ్యాఖ్యలపై ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్… Read More
మంత్రులు/ నేతలపై చర్యలేవీ, ఎస్ఈసీపై వర్ల రామయ్య ఆగ్రహం.. తలొగ్గారని కామెంట్స్ఏపీలో పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. మొదటి దశ విజయవంతం కాగా.. రెండో, మూడో దశ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్పై టీడీ… Read More
ఎస్ఈసీపై వ్యాఖ్యలొద్దు, అభ్యర్ధులతో మాట్లాడొద్దు- వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్కు హైకోర్టు ఆదేశంఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి పోటీగా నామినేషన్ వేసే అభ్యర్ధులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటూ వివాదాస్పద హెచ్చరికలు చేసిన వై… Read More
తెలంగాణాలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల .. ఎంసెట్ పరీక్షా తేదీలు ఎప్పుడంటేతెలంగాణ రాష్ట్రంలో వివిధ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. గత సంవత్సరం మార్చి నెల నుండి తెలంగాణ రాష్ట… Read More
0 comments:
Post a Comment