Saturday, May 18, 2019

జ‌గ‌న్‌ను దెబ్బ తీయాలి..ఆయ‌న్నుక‌లుపుకు పోదాం: చంద్ర‌బాబు కొత్త వ్యూహం : జ‌గ‌న్ రివ‌ర్స్ ప్లాన్..!

ఏపీ ఫ‌లితాలు ఎలా ఉన్నా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. కేంద్రంలో మోదీ..ఏపీలో జ‌గ‌న్‌ను దెబ్బ తీయాలి. ఏపీలో టీడీపీ అధికారంలోకి వ‌స్తే ఖ‌చ్చితంగా వైసీపీ ఇబ్బందులు ప‌డాలి. అదే విధంగా కేంద్రంలో మోదీ అధికారంలోకి వ‌స్తే టీడీపీకి ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే వాద‌న ఉంది. దీని కోసం ముంద‌స్తుగానే కేంద్రంలో ఎన్డీఏకు పూర్తి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q93srS

0 comments:

Post a Comment