Saturday, February 23, 2019

రాష్ట్రంలో పెరిగిన 24 లక్షల ఓటర్లు .. ఓటర్ల రేషియో కూడా పెరిగింది : సీఈసీ రజత్ కుమార్

హైదరాబాద్ : రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యింది. మొత్తం 2.95 కోట్ల ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే వివిధ కారణాల వల్ల 1.95 లక్షల ఓట్లను తొలగించినట్టు స్పష్టంచేసింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ శుక్రవారంతో ముగియడంతో సీఈసీ రజత్ కుమార్ ఓ ప్రకటనలో ఓటర్ల వివరాలను విడుదల చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GFbreq

Related Posts:

0 comments:

Post a Comment