హైదరాబాద్ : రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యింది. మొత్తం 2.95 కోట్ల ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే వివిధ కారణాల వల్ల 1.95 లక్షల ఓట్లను తొలగించినట్టు స్పష్టంచేసింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ శుక్రవారంతో ముగియడంతో సీఈసీ రజత్ కుమార్ ఓ ప్రకటనలో ఓటర్ల వివరాలను విడుదల చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GFbreq
రాష్ట్రంలో పెరిగిన 24 లక్షల ఓటర్లు .. ఓటర్ల రేషియో కూడా పెరిగింది : సీఈసీ రజత్ కుమార్
Related Posts:
చంద్రబాబు దావోస్ పర్యటన రద్దు.. కెటిఆర్ - జగన్ మీటింగ్ ఎఫెక్ట్..!ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన ఆకస్మికంగా రద్దు అయింది. ఈ నెల 22 నుండి 26 వరకు దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్దిక సదస్సుకు ముఖ్యమంత్… Read More
ఉద్యోగులు టార్గెట్లు అందుకోలేదని ఈ కంపెనీ వారికి విధించిన శిక్ష ఏమిటో తెలుసా..?సాధారణంగా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే. ఎందుకంటే యాజమాన్యాలు విధించే లక్ష్యాలు అలా ఉంటాయి. వాటిని అందుకోవడంలో చాలామటుకు … Read More
చంద్రబాబూ! సిగ్గులేదా.. అలా మాట్లాడితే, దమ్ముంటే ఏపీలో కేసీఆర్ను కలువు: తలసానిహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడి మాటలు విడ్డూరంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మాజ… Read More
టిఆర్యస్ నేతలతో కలిస్తే..అంతే : పార్టీ నేతలకు చంద్రబాబు అల్టిమేటం: మంత్రులే బంధువులు..!ఎన్నికలు సమీపిస్తున్న వేళ..టిడిపి అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కెటిఆర్ -జగన్ మీటింగ్ పై మండిపడిన టిడిపి నేతలు..తమ పై వి… Read More
అక్రమ మైనింగ్: కోర్టులో అసమ్మతి ఎమ్మెల్యేలు, ఆపరేషన్ కమల, గాలి జనార్దన్ రెడ్డి మిస్!బెంగళూరు: ఆపరేషన్ కమల హైడ్రామాలో భాగంగా కొంత కాలంగా మాయం అయిన బళ్లారి గ్రామీణ నియోజక వర్గం ఎమ్మెల్యే బి. నాగేంద్ర గురువారం ప్రత్యక్షం అయ్యారు. కర్ణాటక… Read More
0 comments:
Post a Comment