హైదరాబాద్ : రాష్ట్రంలో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యింది. మొత్తం 2.95 కోట్ల ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే వివిధ కారణాల వల్ల 1.95 లక్షల ఓట్లను తొలగించినట్టు స్పష్టంచేసింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ శుక్రవారంతో ముగియడంతో సీఈసీ రజత్ కుమార్ ఓ ప్రకటనలో ఓటర్ల వివరాలను విడుదల చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GFbreq
రాష్ట్రంలో పెరిగిన 24 లక్షల ఓటర్లు .. ఓటర్ల రేషియో కూడా పెరిగింది : సీఈసీ రజత్ కుమార్
Related Posts:
ఓటమిని సమీక్షించిన పవన్.. ఓటు వేసిన వారందరికీ థాంక్స్... ఇది కూడా ఓ అనుభవమేఅమరావతి : ఇటీవల ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటేసిన ప్రజలకు ఆ పార్టీ ధన్యవాదాలు తెలిపింది. నాలుగేళ్ల పార్టీకి లక్షల ఓట్లు వచ్చాయని … Read More
ఏపీలో జగన్ గెలుపుతో పీకేకు ఫుల్ గిరాకీ .. బెంగాల్కు రా రమ్మంటున్నా దీదీకోల్కత : అపార చాణక్యుడు ప్రశాంత్ కిశోర్ నెక్ట్స్ స్టెప్ ఏంటీ ? మోదీని గద్దెనెక్కించారు. ఇటు ఏపీలో జగన్కు అధికారం కట్టబెట్టేందుకు ఏకంగా రెండేళ్లు కృ… Read More
అసెంబ్లీని క్యాంప్ ఆఫీస్కు మార్చుకోండి... కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్ ...ధర్నా చేస్తున్న నేతల అరెస్ట్...కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లొ చేరుతున్నట్టు స్పికర్ పోచారం శ్రీనివాస రెడ్డికి లేఖ ఇవ్వడంతో ఆందోళనబాట పట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్… Read More
జగన్ కేబినెట్లో డిప్యూటీలు ఉంటారా: హోం మంత్రిగా మహిళకే : వైయస్ తరహాలోనే..!మరి కొద్ది గంటల్లో జగన్ కేబినెట్లో ఎవరుంటారో తేలిపోనుంది. ఇదే సమయంలో ఆశావాహులతో పాటుగా అందరిలో నూ మంత్రులు ఎవరు..ఉప ముఖ్యమంత్రులు ఉంటారా..హ… Read More
12నుండి జగన్ సీఎంగా మొదటి అసేంబ్లీ సమావేశాలు: నోటిఫికేషన్ విడుదల.. సమావేశాలు సాగేదిలా..ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 12వ తేదీ నుండి ప్రారంభం కానున్నా యి. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ నోటిఫికేష… Read More
0 comments:
Post a Comment