క్రిస్ట్ చర్చ్ : మసీదులో ఉన్నవారంతా ప్రార్థనలు చేస్తుండగా శ్వేతజాతీయుడి రూపంలో మృత్యువు వచ్చింది. మిలిటరీ డ్రెస్సు ధరించి .. వెపన్ తో కాల్పులు జరుపుతుండగా క్రిస్ట్ చర్చిలోని మసీదులో పనిచేసే కార్మికుడు అలర్టయ్యాడు. ప్రాణాలకు తెగించి ఓ దుండగుడి నుంచి గన్ లాక్కున్నాడు. ఆ తుపాకీ చూపించి బెదిరించడంతో దుండగుడు పారిపోయాడు. దీంతో మృతుల సంఖ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ubLzhL
Saturday, March 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment