అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంటూ జరిగితే- వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఒక్క రూపాయి జీతాన్ని తీసుకోవాలని వైఎస్ జగన్ యోచిస్తున్నారట. ఇదే విషయాన్ని కొందరు పార్టీ సీనియర్లు, సన్నిహితుల వద్ద ఆయన ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైఎస్ జగన్..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WD1u5x
జగన్ ఒక్క రూపాయే జీతంగా తీసుకుంటారా? కారణం అదేనా?
Related Posts:
జగన్ సర్కారుకు మరో షాక్- ఎడ్యుకేషన్ హాలిడే ప్రకటించిన మెడికల్ కాలేజీలు..ఏపీలో విద్యావ్యవస్ధ ప్రక్షాళనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మేనేజ్ మెంట్ కోటా ఫీజులను త… Read More
సిగ్గుంటే రాజీనామా చేయాలి: జగన్ను టార్గెట్ చేసిన టీడీపీ బీజేపీ: అప్పీల్కు వెళ్లొద్దంటూఅమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టులో వ్యతిరేక తీర్పు రావడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సార… Read More
పాకిస్తాన్ విమాన ప్రమాదం: ఘటనా స్థలంలో రెండు బ్యాగులు స్వాధీనం..ఏముందో తెలుసా?కరాచీ: వారం రోజుల క్రితం పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 90కి పైగా ప్రయాణికులు మృతి చెందారు. ఇక ఈ విమాన ప్రమాదం… Read More
హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంప పెట్టు .. ఇకనైనా బుద్ధి తెచ్చుకో .. గోరంట్ల బుచ్చయ్య చౌదరినిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు జగన్ సర్కార్ ను ఇరకాటంలో పడేసింది. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు కారణంగా మారింది. నిమ్మగ… Read More
మోడీతో అమిత్ షా భేటీ: కరోనా, లాక్డౌన్పై కీలక చర్చ, పొడిగింపుపై రేపే ప్రకటన?న్యూఢిల్లీ: మే 31తో కరోనా లాక్డౌన్ వ్యవధి ముగుస్తుండటం, అయినప్పటికీ దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీతో హోంమంత్రి అమి… Read More
0 comments:
Post a Comment