భానుడి ప్రతాపానికి విలవిలలాడిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేడు , రేపు వర్షాలు కురుస్తాయని , భానుడి ఉగ్ర రూపం నుండి ఉపశమనం దొరుకుతుందని చెప్పింది . నిన్నటి దాకా ఎండల ధాటికి ఇబ్బంది పడిన ప్రజలు ఈ చల్లని కబురుతో ఊపిరి పీల్చుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ప్రజలను భయపెడుతున్నాయి. గత
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jfpjx0
Saturday, May 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment