హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ లో త్వరలో మార్పులు జరగనున్నాయా అంటే ఔననే సమాధానం వస్తోంది. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ ను తప్పించి .. శ్రీధర్ బాబుకు బాధ్యతలు అప్పగిస్తారని ఊహాగానాలు జోరందుకున్నాయి. పీసీసీ చీఫ్ మార్పుతోనైనా పార్టీ బలోపేతంపై మరింత ఫోకస్ పెట్టే అవకాశం ఉందని గాంధీభవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EbpXrc
టీ పీసీసీ చీఫ్గా శ్రీధర్ బాబు ? ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉత్తమ్ ?
Related Posts:
లాక్ డౌన్ ఎఫెక్ట్ ... పెన్షన్ లతో పాటు ఆర్ధిక సాయం ఇచ్చేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయంకరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇక ఏపీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇక ఈ సమయంలో కరోనా వ్యాప్తిని అరికట్టటానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర… Read More
ఏపీలో 21: ఆయన కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్: బయటి వ్యక్తులు కాకపోవడం..సేఫ్!విశాఖపట్నం: భయానక కరోనా వైరస్ జాడలు రాష్ట్రంలో క్రమంగా విస్తరిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కొత్తగా మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటి… Read More
కరోనా వైరస్ పేషెంట్ల కోసం రంగంలో దిగిన రోబోలు: ఐసొలేషన్ కేంద్రాలు, క్వారంటైన్లలో.. !చెన్నై: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల కోసం ఇక హ్యూమనాయిడ్ రోబోలు రంగంలో దిగబోతున్నాయి. ఐసొలేషన్ కేంద్రాలు, క్వారంటైన్లలో వాటి సేవలను విస్త… Read More
ఏపీ హోం మంత్రి గుడ్ డెసిషన్: లాక్డౌన్ డ్యూటీల నుంచి అలాంటి పోలీసులకు మినహాయింపు.. !అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోన్న వేళ.. పోలీసులు ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదు… Read More
coronavirus: ఏప్రిల్ 14 వరకు స్థిరంగా ఆక్వా ధరలు: మంత్రి కొడాలి నానిఆక్వా ఉత్పత్తుల ధరలను స్థిరంగా ఉంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14వ తేదీ వరకు ధరలు స్టేబుల్గా ఉంటాయని పౌరసరఫరాల శాఖ మంత్రి క… Read More
0 comments:
Post a Comment