హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ లో త్వరలో మార్పులు జరగనున్నాయా అంటే ఔననే సమాధానం వస్తోంది. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ ను తప్పించి .. శ్రీధర్ బాబుకు బాధ్యతలు అప్పగిస్తారని ఊహాగానాలు జోరందుకున్నాయి. పీసీసీ చీఫ్ మార్పుతోనైనా పార్టీ బలోపేతంపై మరింత ఫోకస్ పెట్టే అవకాశం ఉందని గాంధీభవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EbpXrc
Wednesday, May 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment