Wednesday, May 15, 2019

డబ్బులు ఇవ్వలేదని.. తల్లిని రాయితో కొట్టి చంపిన యువకుడు

తల్లిదండ్రులను పోషించాల్సిన యువకులు మత్తుకు బానిసై కన్నవారినే బలి తీసుకుంటున్నారు. పుట్టినప్పుడు కన్నఅనేక కళలను మొగ్గలోనే తుంచివేస్తున్నారు. తల్లిదండ్రుల పోషణను అటుంచి..తమకే తిరిగి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న యువత చివరికి వారి ప్రాణాలకే బలిగొంటున్నారు. తాజాగా తల్లిని డబ్బులకు వేధించి,ఇవ్వకపోతే ఇటుకతో మోది చంపిన దుర్మార్గమైన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WJ7zgB

0 comments:

Post a Comment