తల్లిదండ్రులను పోషించాల్సిన యువకులు మత్తుకు బానిసై కన్నవారినే బలి తీసుకుంటున్నారు. పుట్టినప్పుడు కన్నఅనేక కళలను మొగ్గలోనే తుంచివేస్తున్నారు. తల్లిదండ్రుల పోషణను అటుంచి..తమకే తిరిగి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న యువత చివరికి వారి ప్రాణాలకే బలిగొంటున్నారు. తాజాగా తల్లిని డబ్బులకు వేధించి,ఇవ్వకపోతే ఇటుకతో మోది చంపిన దుర్మార్గమైన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WJ7zgB
డబ్బులు ఇవ్వలేదని.. తల్లిని రాయితో కొట్టి చంపిన యువకుడు
Related Posts:
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియకు ఊరట... ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం...బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు ఆమెకు షరతులతో కూ… Read More
కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు -ఎన్నికను ఖరారు చేసిన CWC -భేటీలో తీవ్రవాగ్వాదంగడిచిన ఏడేళ్లుగా దేశమంతటా బీజేపీ ప్రభంజనం కొనసాగుతుండగా, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాత్రం బలహీనమవుతూ వస్తుండటం, పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ ర… Read More
Actress: మేడమ్ కు బెయిల్, డ్రగ్స్ కేసులో 140 రోజులు సెంట్రల్ జైలు, పగవాళ్లకు ఈ కష్టాలు వద్దు !బెంగళూరు/ న్యూఢిల్లీ: బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయ్యి జైలుపాలైన స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్, బహుబాష నటి రాగిణి అలియాస్ రాగిణి ద్వివేదికి … Read More
కేటీఆర్ సీఎం అయితే అణుబాంబు పేలుతుంది : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలుతెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ సీఎం అవుతున్నారు అన్న వార్త జోరుగా ప్రచారం అవుతోంది. ఇక దీనిపై ప్రతిపక్ష పార్టీల నేతలు రకరకాలుగా స్పందిస్తున్న విషయం తెలిసి… Read More
గ్రేటర్ మేయర్ నోటిఫికేషన్ రిలీజ్.. 11వ తేదీన సభ్యుల ప్రమాణం, అదేరోజు ఎన్నికగ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆర్. పార్థసారథి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 11వ తేదీన పరోక్ష పద్దతిల… Read More
0 comments:
Post a Comment