Wednesday, May 15, 2019

మమతా ఫోటో మార్ఫింగ్ కేసు... మమతా బెనర్జీకి క్షమాపణ చెప్పాలి సుప్రిం...

గత వారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఫోటోను నటి ప్రియాంక ఒరిజినల్ ఫోటోతో మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసి అరెస్ట్ అయినా బీజేపీ యువమోర్చ నాయకురాలు ప్రియాంక శర్మకు సుప్రిం కోర్టు కండిషనల్ బెయిల్‌ను మంజూర్ చేసింది.. అయితే బెయిల్ పోందిన అనంతరం ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి క్షమాపణ చెప్పాలని కోర్టు ఆదేశించింది.. {image-supreme-court-1537958735-1557857756.jpg

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WIBZ2z

0 comments:

Post a Comment