మల్కజ్గిరి నియోజకవర్గాన్ని మరో నోయిడాగా మారుస్తానని ఎంపీ ,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. నియోజవర్గంలో గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఝతలు తెలిపారు. .నియోజకవర్గంతో పాటు, రాష్ట్ర్రంలోని సమస్యలపై పోరాడతానని చెప్పారు. ఈనేపథ్యంలోనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ, ఐరన్ ఇండస్ట్ర్రీ, తోపాటు గిరిజన విశ్వవిద్యాలయ సాధనపై పోరాడతామని తెలిపారు. విద్యార్థుల సపోర్టుతో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wm0Yfj
మల్కజ్గిరిని మరో నోయిడాగా మారుస్తా... రేవంత్ రెడ్డి..
Related Posts:
బీజేపీ సంచలనం: నేపాల్, శ్రీలంకలో ప్రభుత్వ ఏర్పాటుకు అమిత్ షా భారీ ప్లాన్ -త్రిపుర సీఎంకు పార్టీ సమర్థనప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా కొనసాగుతోన్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తన బేస్ను విదేశాలకు కూడా విస్తరించాలనుకుంటోందా? ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాల… Read More
ఎట్టకేలకు లాభాల్లో ఏపీఎస్ఆర్టీసీ-15 ఏళ్ల తర్వాత- జగన్ దూరదృష్టి అంటూ సాయిరెడ్డి ట్వీట్ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలిసారి నష్టాల బాటలోకి వెళ్లిన ఏపీఎస్ ఆర్టీసీ ఆ తర్వాత తిరిగి కోలుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆర్టీసీని నష్టాలు వెంటాడాయ… Read More
విశాఖ స్టీల్ ప్రైవేటీకరించొద్దు, వాటిలో విలీనం చేయండి: కేంద్రమంత్రితో ఏపీ బీజేపీ నేతలున్యూఢిల్లీ: కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు సోమవారం భేటీ అయ్యారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మ… Read More
#AT21.: దిశ రవి అరెస్టు నేర్పుతున్న పాఠాలు- వయసు కేవలం సంఖ్యే- నేరం నేరమేఅంతర్జాతీయ వాతావరణ ఉద్యమకారిణి గ్రెట్ ధన్బర్గ్ ట్వీట్లో భారత్లో రైతు నిరసనల ఉద్యమాన్ని ఎలా నడిపించాలో మార్గదర్శనం చేస్తున్న టూల్కిట్ను కర్నాటకలో… Read More
మీ రెండు గాడిదల్ని జగన్ కాస్తున్నారు .. చంద్రబాబు, లోకేష్ లపై వైసీపీ నేత తీవ్ర వ్యాఖ్యలుటిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఆమరణ నిరాహార దీక్షకు సంఘీ… Read More
0 comments:
Post a Comment