Saturday, May 25, 2019

కిశోర చాణక్యం : వైసీపీ విజయం కోసం స్ట్రాటజీస్, పాటలు, స్లోగన్లతో అట్రాక్ట్

హైదరాబాద్ : అతనో మేధావి. సాదాసీదా తెలివిమంతుడు కాదు .. ప్రజల నాడీ అంచనావేసి పార్టీలకు మేలు చేసే ఆక్టోపస్. అతను చెప్పినట్టు విన్నారో ఇక అంతే మీ ముందు పదవీ వచ్చి వాలుతుంది. అతనే ప్రశాంత్ కిశోర్. 2014లో మోదీని గద్దెనెక్కించింది. ఇప్పుడు ఏపీలో జగన్‌కు అధికారం కట్టబెట్టింది కిశోరే.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M86caI

0 comments:

Post a Comment