ఢిల్లీ : 17వ లోక్సభలో మహిళలు రికార్డు సృష్టించారు. చరిత్రలోనే ఎన్నడూ లేనంత మంది మహిళలు ఈసారి సభలో అడుగు పెట్టనున్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో మొత్తం 724మంది మహిళలు పోటీ చేయగా... వారిలో 78 మంది విజయం సాధించారు. తొలి లోక్సభ నుంచి గమనిస్తే చట్టసభలో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతున్న విషయం అర్థమవుతుంది. పంజాబ్లో కోల్డ్ వార్.. సిద్దూపై హైకమాండ్కు సీఎం కంప్లైంట్...
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Mak5oN
రికార్డ్ బ్రేక్.. ఈసారి లోక్సభలో ఎంత మంది మహిళలు అడుగుపెట్టనున్నారో తెలుసా?
Related Posts:
కరోనా ఎఫెక్ట్ : కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలపై పూర్తిగా నిషేధంఏపీ రాజధాని ప్రాంతంలోని గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు రాష్ట్ర ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల మధ… Read More
తెలంగాణ రాష్ట్రంలో కరోనా హాట్ స్పాట్ జిల్లాలు ఇవే, ఆరెంజ్ జోన్లో ఈ జిల్లాలున్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న హాట్స్పాట్ జిల్లాల జాబితాను కేంద్రం బుధవారం విడుదల చేసింది. దేశంలో ఉన్న మొత్తం 640 జిల్లా… Read More
కరోనా షాకింగ్: దగ్గాడని స్నేహితుడ్ని తుపాకీతో కాల్చేశాడు!గ్రేటర్ నోయిడా: ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు తుమ్మినా, దగ్గినా వారిని దూరం పెడుతున్నారు. సామాజిక దూరాన్ని పాటించాలని ప్రభ… Read More
రాబడులు, అప్పులు, కరోనా ఉపశమన నిధులు .. లెక్క చెప్పండన్న టీడీపీ నేత యనమలఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీరు కరోనా కష్టకాలంలోనూ మారటం లేదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు . ఇక కరోనా నియంత్రణా నిధులు విడుదల చేయవద్దని… Read More
Gujarat CM In Quarantine: ఎమ్మెల్యేకు వైరస్ సోకడంతో, వారం రోజులు సీఎంవో క్లోజ్..గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ సెల్ప్ క్వారంటైన్లో ఉన్నారు. కరోనా వైరస్ సోకిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడవాలా మంగళవారం సీఎంతో సమావేశమయ్యారు. తర… Read More
0 comments:
Post a Comment