అమరావతి: అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసాధారణంగా దూసుకెళ్తోంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న అనంతపురం, హిందూపురం లోక్సభ స్థానాల్లో కూడా వైఎస్ఆర్ సీపీ ఆధిక్యతను కనపరచడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ రెండు లోక్సభ స్థానాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ ప్రయోగం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EsarYh
Thursday, May 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment