మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓకే కుటుంభానికి చెందిన ఐదుగురు మహిళలు ఈ ప్రమాదంలో మృతి చెందారు.మధ్యప్రదేశ్లోని పన్నాజిల్లాలోని మహెష్ గుప్తా కుటుంభం సత్నా నుండి కారులో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో కల్వర్టు వద్దకు కారు చేరుకోవడంతో కారును అదుపుతప్పింది. పక్కనే లోయలో పడింది. దీంతో కారులో ప్రయానిస్తున్న గుప్తాతో పాటు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YIMvaX
ఏంపీలో ప్రమాదం :ఓకే కుటుంభానికి చెందిన ఐదుగురు మృతి
Related Posts:
కరోనాను నిర్మూలించడానికి బీజేపీ ఎంపీ ప్రజ్ఙా సింగ్ ఏం చెప్పారంటే? ఆగస్టు 5 వరకు.. రోజూ అయిదుసార్లుభోపాల్: ప్రాణాంతక కరోనా వైరస్ దరిచేరకుండా ఉండటానికి భాభీజీ అప్పడాలను రోజూ తినాలంటూ సాక్షాత్తూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ … Read More
కరోనా టెస్టు భయంతో కారు రాంగ్ టర్న్.. వాగులో గర్భిణి గల్లంతు.. కొద్ది దూరంలో తుంగభద్ర..తీవ్ర ఉత్కంఠఆమెది కడప జిల్లా పొద్దుటూరు.. అతనిది హైదరాబాద్.. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా బెంగళూరులో పనిచేస్తున్నారు.. ఏడాది కిందటే పెళ్లైంది.. ఆమె ఇప్పుడు గర్భ… Read More
కరోనా పడగనీడ: మరోసారి 50 వేలకు చేరువగా: 32 వేలను దాటిన మరణాలున్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే వస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రత్యేకించి కొద్దిరోజులుగా దేశవ్య… Read More
ఏపీ కరోనా హాట్స్పాట్లుగా ఆ అయిదు జిల్లాలు: సగం కేసులు అక్కడి నుంచే: తీవ్రత.. మరింతఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. రోజూ వేలకొద్దీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ కేసులు కనిపించిన తొలిరోజుల… Read More
సచిన్ తెందుల్కర్, నయనతార, రమ్యకృష్ణల చేతిలో హైదరాబాద్లోని చెరువు శిఖం భూములు -ప్రెస్ రివ్యూఆదిత్యా హోమ్స్ సంస్థ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ కుటుంబానికి అక్రమంగా చెరువు శిఖం భూములు అమ్మిందని స్వయంగా ఆ సంస్థ డైరక్టర్ సుధీర్రెడ్డి ఆరోపించి… Read More
0 comments:
Post a Comment