మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓకే కుటుంభానికి చెందిన ఐదుగురు మహిళలు ఈ ప్రమాదంలో మృతి చెందారు.మధ్యప్రదేశ్లోని పన్నాజిల్లాలోని మహెష్ గుప్తా కుటుంభం సత్నా నుండి కారులో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో కల్వర్టు వద్దకు కారు చేరుకోవడంతో కారును అదుపుతప్పింది. పక్కనే లోయలో పడింది. దీంతో కారులో ప్రయానిస్తున్న గుప్తాతో పాటు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YIMvaX
ఏంపీలో ప్రమాదం :ఓకే కుటుంభానికి చెందిన ఐదుగురు మృతి
Related Posts:
కరోనాను మించిన వైసీపీ వైరస్..8 నెలలుగా ఏపీని చెల్లాచెదురు చేస్తుంది : చంద్రబాబుచైనానే కాదు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకరి మీద ఒకరు కరోనా వైరస్ తో పోలుస్తూ విమర్శలు చేస… Read More
Coronavirus:వైరస్కు కారణం గబ్బిలాలే కాదు.. తెరపైకి కొత్త జంతువు తీసుకొచ్చిన సైంటిస్టులుచైనాను కరోనావైరస్ గడగడలాడిస్తోంది. ఇప్పటికే చైనాలో 722 మంది ఈ మహమ్మారి బారినపడి మృతిచెందారు. అయితే ఇప్పటివరకు కరోనావైరస్ వ్యాప్తి చెందిదంటే అందుకు మూల… Read More
నరేంద్ర మోడీకి కేసీఆర్ మిత్రుడేనా?: ఐసీయూలో ఆర్థిక వ్యవస్థంటూ చిదంబరం ఫైర్హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం తీవ్ర విమర్శలు చేశారు. మోడీ విధానాలతో దేశ… Read More
విహారంలో విషాదం: బైరవకొనకు వెళ్తుండగా బస్సు బోల్తా, 15 మందికి గాయాలు..ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో స్కూల్ బస్సు బోల్తాపడింది. విహారయాత్రకు వెళ్లి తిరిగివస్తోండగా యాక్సిడెంట… Read More
వీడియో వైరల్ : ఆప్ కార్యకర్తపై చేయి చేసుకునే ప్రయత్నం చేసిన అల్కా లాంబాన్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహాయిస్తే అన్ని చోట్లా ప్రశాంతంగానే పోలింగ్ జరుగు… Read More
0 comments:
Post a Comment