ఎండలు ఎంత విపరీతంగా దంచుతున్నాయో అందరికి తెలుసు..రాష్ట్ర్రంలో సగటున 45 డిగ్రీల ఉష్షోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు రోడ్డు మీదకు వెళ్లాలంటే జంకుతున్నారు. మరి అత్యసవసరమైతేనే తప్ప బయటికి వెళుతున్న పరిస్థితి..దీంతో పాటు ఎండదెబ్బ తాకకుండా,ఎండకు నీరసపడిపోకుండా సరైన జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈనేపథ్యంలోనే వారివెంట గోడుగులు, వాటర్ బాటిళ్లతోపాటు ఇతర అవసరమైన వస్తువులు తీసుకెళుతున్నారు. అయితే సాధరణ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HrX0td
ఈవీఎం మిషన్లు... ప్లస్.. ఉల్లిగడ్డలు...జర పైలం
Related Posts:
ప్లాన్ బీ అమలు చేస్తున్న జగన్ సర్కార్ .. నిమ్మగడ్డపై చర్యలకు ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ తమ్మినేని ఆదేశంఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారశైలిపై ఆగ్రహంతో ఉన్న వైసీపీ సర్కార్ ఆయన తన పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని రాజ్యాంగబద్ధ హో… Read More
చైనాతో ఉద్రిక్తత: కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి 19 శాతం అదనపు కేటాయింపులున్యూఢిల్లీ: పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రక్షణ బలగాలకు భారీ మొత్తంలో కేటాయింపులు చేశారు. గత ఏడాది కంటే… Read More
Salam: మదరసాలో క్రైస్తవ ప్రార్థనలు, ఎవరిది ఏ కులం ?, చేతులు ఎత్తేసిన బంధువులు, దేశానికి ఆదర్శం !కొచ్చి/ తిరువనంతపురం/ కేరళ: నీది ఆ కులం... నాది ఈ కులం, నీది ఆ మతం, నాది ఈ మతం అంటూ ప్రతిరోజూ చాలా మంది కొట్టుకుని చస్తున్నారు. ఎవ్వరూ లేని అనాథలాగా మ… Read More
Budget 2021 : ఎవరికి బెనిఫిట్... ఈ బడ్జెట్లో విన్నర్స్ ఎవరు... లూజర్స్ ఎవరు...ఈ దశాబ్దానికి ఇదే తొలి బడ్జెట్... కరోనా మహమ్మారితో ఉత్పత్తి,సేవా రంగాలన్నీ కుదేలై దేశ ఆర్థిక వ్యవస్థ నేల చూపులు చూస్తున్న సమయంలో ప్రవేశపెట్టబడిన బడ్జె… Read More
భారీగా ఖర్చులు చేశాం.. డిమాండ్ పెంచడమే ధ్యేయమన్న నిర్మల -బడ్జెట్ స్పీచ్ 110నిమిషాలేఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఏడాది బడ్జెట్ రూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. తద్వారా ఆ గుణాత్మక ప… Read More
0 comments:
Post a Comment