Sunday, May 19, 2019

లోక్‌సభ ఎన్నికలు 2019: బెంగాల్‌లో చెలరేగిన హింస..టీఎంసీ బీజేపీల మధ్య వాగ్వాదం

దేశంలో 2019 సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. చివరిదైన ఏడవ విడత పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 59 నియోజకవర్గాలకు చివరి దశలో పోలింగ్ జరుగుతుంది.పోలింగ్‌ మొత్తం ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్‌, పంజాబ్‌లోని అన్ని పార్లమెంటు స్థానాలకు పోలింగ్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Hpknnk

Related Posts:

0 comments:

Post a Comment