దేశంలో 2019 సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. చివరిదైన ఏడవ విడత పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 59 నియోజకవర్గాలకు చివరి దశలో పోలింగ్ జరుగుతుంది.పోలింగ్ మొత్తం ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లోని అన్ని పార్లమెంటు స్థానాలకు పోలింగ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Hpknnk
లోక్సభ ఎన్నికలు 2019: బెంగాల్లో చెలరేగిన హింస..టీఎంసీ బీజేపీల మధ్య వాగ్వాదం
Related Posts:
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుః 25 శాతమైనా: ప్రతిపక్షాలుః కుదరదన్న సుప్రీంకోర్టున్యూఢిల్లీ: వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్యవహారంపై నెలకొన్న వివాదానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెర దించింది. 50 శాతం మేర వీవీప… Read More
అట్టుడికిన సుప్రీంకోర్టు: 144 సెక్షన్ విధింపు: నినాదాలతో మారుమోగిన ఆవరణన్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం ఆవరణలో మంగళవారం కనీవినీ ఎరుగని ఘటన చోటు చేసుకుంది. మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళా న్యాయవాదులు సుప్ర… Read More
జగన్ అధికారంలోకి వస్తే: ఇంటలిజెన్స్ చీఫ్ ఆయనే : ఏపీకి తిరిగి వచ్చేస్తాం.. అధికారుల లిస్టు ఇదే..ఏపీలో పోలింగ్ సరళి తరువాత అధికారుల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది హాట్ టాపిక్గా మారింది. జగన్ అధికారం లోకి వస్తే పెట్టుబడులు రావని..అధికార… Read More
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు .. మోడీ, రాహుల్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనేనా ?దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ఫెడరల్ ఫ్రంట్ ద్వారా ప్రయత్నం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ కోసం అడుగులు వేస్తున్… Read More
బీజేపీ సొంతంగా 271 స్థానాలు గెలిస్తే సంతోషమేనన్న రాం మాధవ్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?సార్వత్రిక ఎన్నికలు మరో రెండు వారాల్లో ముగియనున్నాయి. ఐదు దశల్లో ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో పోలింగ్ పూర్తికాగా.. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. అయిత… Read More
0 comments:
Post a Comment