ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ విజయంలో ప్రతిపక్షపార్టీలు ఘోరంగా మట్టికరిచిన విషయం తెలిసిందే..అధికార టీడీపీ పార్టీకి కోలుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఆపార్టీకి 23 సీట్లను కైవసం చేసుకుని చావుతప్పి కన్నులోట్ట పోయినట్టుగా తయారైంది. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అయితే మరి ఘొరంగా తయారైంది..కొంతమంది నాయకులకు కనీసం నోటాకు వచ్చిన ఓట్లు రాని పరిస్థితి ఉంది. అదికూడ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HDIQoU
ఆయన ఓ మాజీ మంత్రి... అయినా నోటా కంటే తక్కువ ఓట్లు
Related Posts:
పూరీ జగన్నాథ్ రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతి: కానీ, భక్తులు లేకుండానే..న్యూఢిల్లీ: పూరీలోని జగన్నాథ స్వామి రథయాత్రను ఈ ఏడాది నిర్వహించవద్దని ఆదేశించిన సుప్రీంకోర్టు తమ ఆదేశాలను పునర్ సమీక్షించింది. పూరీ జగన్నాథ రథయాత్రకు … Read More
ఏపీలో పన్ను ఎగవేతలకు చెక్ - ఆర్దికశాఖలో కొత్త విభాగం- వారి ఆటలు సాగవిక....విభజన తర్వాత ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో కొత్త సమస్య వచ్చిపడింది. అసలే కొత్తగా ఆదాయం పుట్టక, ఉన్న ఆదాయం కూడా సరిగా లే… Read More
90 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కరోనా పరీక్షలు ... సమీక్షలో సీఎం జగన్ ఆదేశాలివే !!కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా కట్టడికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి,నియంత్ర… Read More
చైనా ఆర్థిక మూలాలపై దెబ్బ.. ఆ సీఎం చేసి చూపించారు.. 3భారీ ప్రాజెక్టులు రద్దు..‘‘మనం శాంతినే కోరుతుండొచ్చు. కానీ అవతలివాడు పిచ్చిపట్టినట్లు రెచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? మన మంచితనాన్ని చేతగానితనంగా చైనా భావిస్తున్నట్లుంది. కంటి… Read More
ఉద్దానం కిడ్నీ బాధితులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్ .. వారికోసం ఉచితంగాఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు సంబంధించిన బస్స… Read More
0 comments:
Post a Comment