ఈనెల 30న సాయంత్రం 7గంటలకు ప్రధాని నరేంద్రమోడీ రెండవసారి రాష్ట్ర్రపతి భవనలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర్రపతి రాంనాథ్ కోవింద్ ట్విట్టర్లో పేర్కోన్నారు. కాగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇప్పటికే మోడీ రాష్ట్ర్రపతిని కలిశారు.ఇక ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ప్రధాని మోడీ ఆయన తల్లి హీరాబేన్ ఆశీర్వాదం తీసుకునేందుకు సోమవారం గుజరాత్ వెళ్లనున్నారు. అనంతరం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K5f1PP
ముహుర్తం ఫిక్స్.. గురువారం సాయంత్రం 7గంటలకు ప్రధానిగా మోడీ...
Related Posts:
సిక్కోలు, విజయనగరంపై ఫొణి ఎఫెక్ట్ : ఈదురుగాలులు, వర్షం, నిలిచిన విద్యుత్ సరఫరా, గ్రామాల్లో అంధకారంఅమరావతి : సూపర్ సైక్లోన్ గా మారిన ఫొణి సిక్కోలును వణికిస్తోంది. గురువారం సాయంత్రం నుంచే జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. తీర ప్రాంత మండల… Read More
కొంపముంచిన రహస్య ఒప్పందం, తగ్గిన ప్రాధాన్యం : జనసేనకు రాఘవయ్య గుడ్ బైఅమరావతి : ఏపీలో ఎన్నికలు ముగిసి .. ఫలితాల కోసం వేచిచూస్తోన్న తరుణంలో జనసేన పార్టీ నుంచి ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఇప్పటికే జనసేన అధికార ప్రతినిధి … Read More
పనోళ్లుగా వచ్చారు.. అంతా పసిగట్టారు.. రిటైర్డ్ ఐఎఎస్ అధికారికి 63 లక్షల కుచ్చుటోపిహైదరాబాద్ : నమ్మి ఆశ్రయం కల్పిస్తే.. యజమానికే కుచ్చుటోపి పెట్టింది ఓ జంట. హైదరాబాద్ లో నివసించే రిటైర్డ్ ఐఎఎస్ అధికారి గంగోపాధ్యాయ ఇంట్లో చిత్తూరు జిల… Read More
ఫొణి టెర్రర్ : ప్రచండ గాలులు, కుండపోత వర్షం, పునరావాస కేంద్రాలకు తీరప్రాంత ప్రజలున్యూఢిల్లీ : ప్రచండ ఫొణి సూపర్ సైక్లోన్గా మారి తీరం వైపు దూసుకొస్తోంది. విశాఖపట్టణానికి తూర్పు ఆగ్నేయ దిశగా 154 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై… Read More
జేసీకి ఈసీ షాక్ : ఓటుకు నోటు కామెంట్లపై చర్యలు, కలెక్టర్కు ఆదేశంఅమరావతి : ఓటుకు రూ.2 వేలు చొప్పున రూ.50 కోట్లు ఖర్చుచేశామని జేసీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. టీడీపీ ఎంపీ, సీనియర్ నేత జేసీ ది… Read More
0 comments:
Post a Comment