గుంటూరు జిల్లాలో టీడీపీలో కలకలం. జిల్లాలో సీనియర్ రాజకీయ కుటుంబం రాయపాటి కుటుంబంలో రాజకీయ చీలక వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. నర్సరావుపేట నుండి టీడీపీ ఎంపీగా బరిలో ఉన్న రాయపాటి సాంబశివరావు అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే రాయపాటి శ్రీనివాస్ ఆయన తనయుడు తో సహా పార్టీ వీడి..వైసీపీలో చేరుతున్నారని సమాచారం.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jd582V
Saturday, May 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment