సార్వత్రిక ఎన్నికలు మరో రెండు వారాల్లో ముగియనున్నాయి. ఐదు దశల్లో ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో పోలింగ్ పూర్తికాగా.. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఈసారి ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతల కామెంట్లను పరిశీలిస్తే విజయంపై వారంత ధీమాగా లేనట్లే తెలుస్తోంది. పొత్తు విషయంలో వైసీపీ చీఫ్ జగన్తో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రహస్య భేటీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VlymTu
బీజేపీ సొంతంగా 271 స్థానాలు గెలిస్తే సంతోషమేనన్న రాం మాధవ్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?
Related Posts:
రూ.2 లక్షలు ఇవ్వకపోతే.. పుల్వామా తరహా దాడి చేస్తా: యూపీలో టెన్త్ విద్యార్థి వార్నింగ్తన దగ్గర శక్తిమంతమైన ఆర్డీఎక్స్ ఉందని, దానితో స్కూల్ బిల్డింగ్ ను పేల్చిపారేస్తానంటూ ఓ పదో తరగతి విద్యార్థి ప్రిన్సిపల్ ను బెదిరించిన వ్యవహారం తీవ్ర క… Read More
కరోనాను జయించిన కేరళ.. అందరినీ డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపారు..ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్-19(కరోనా వైరస్)పై కేరళ వైద్యులు విజయం సాధించారు. చైనాలో వైరస్ బారినపడి.. ఇక్కడికి తిరిగొచ్చిన ముగ్గురు విద్యార్థులకు మ… Read More
నా కూతుర్ని ఏం చేసినా తప్పులేదు: అమూల్య తండ్రి.. ఇంటిపై బీజేపీ దాడి.. ఓవైసీనే టార్గెట్గా పావులుపౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా బెంగళూరు సిటీలోని ఫ్రీడంపార్క్లో నిర్వహించిన సభలో ‘పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలు చేసిన న్యాయ విద్యార్థిని అమూ… Read More
జగన్ కంపెనీల్లో శ్రీనివాసన్ పెట్టుబడులు పెట్టారు..సాక్ష్యాలున్నాయి: హైకోర్టుకు ఈడీ వెల్లడిహైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ క్విడ్ ప్రోకో కేసులో మాజీ బీసీసీఐ అధ్యక్షుడు ఇండియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసన్ మనీలాండరింగ్కు ప… Read More
దళితులపై దాడి చేసినవారిపై వెంటనే చర్యలు తీసుకోండి, రాజస్థాన్ ప్రభుత్వాన్ని కోరిన రాహుల్ గాంధీ..రాజస్థాన్లో దళితులపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. ఇద్దరు దళిత యువకులపై అమానుష… Read More
0 comments:
Post a Comment