ఏపీలో కరోనా వైరస్ ప్రభావం సందర్భంగా విధించిన లాక్ డౌన్ ను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులు ఇవాళ కూడా కొనసాగాయి. ఇప్పటికే విజయవాడతో పాటు రాజమండ్రి, మచిలీపట్నంలో జర్నలిస్టులపై దాడులు చేసిన పోలీసులు తాజాగా కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై స్ధానిక విలేఖరులపై దాడి చేశారు. దీంతో ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UCyF9l
లాక్ డౌన్ పేరుతో ఏపీలో మీడియాపై పోలీసుల దాడులు.. బాధ్యులపై చర్యలు తప్పవన్న పేర్నినాని..
Related Posts:
విమానంలో పైలట్, ఎయిర్ హోస్టెస్ ఆ పని.. ప్రయాణికులు చూసినా... వీడియో తీసి....గగనతలంలో ప్రయాణం.. విమానంలో ప్రయాణికులు కూడా ఉన్నారు. కానీ ఓ పైలట్, ఎయిర్ హోస్టెస్ మాత్రం హద్దులు మీరారు. అవును వారిద్దరూ విమానం వెనకసీట్లలో రొమాన్స్ … Read More
అర్ధరాత్రి నుంచి కొత్త చరిత్ర: రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూకాశ్మీర్, లడఖ్న్యూఢిల్లీ: భారతదేశ చరిత్రలో రేపటి(గురువారం, అక్టోబర్ 31) నుంచి సరికొత్త అధ్యయం మొదలవనుంది. 1947లో భారతదేశ యూనియన్లో విలీనమైన నాటి నుంచి రాష్ట్రంగా ఉ… Read More
దోంగలుగా మారిన ఎంబీఏ విద్యార్థి, బీఏ విద్యార్థిని ...! యూ ట్యూబ్లోలో దోంగతనం పాఠాలువిలాసాలకు అలవాటు పడిన ఓ యువకుడు, మరియు యువతిలు దోంగలుగా మారారు. అదికూడ ప్రోఫెషనల్ కోర్సులు చేస్తూ... డబ్బుల కోసం నెలకు రెండు లేదా మూడు దోంగతనాలు చేస్త… Read More
మొదటి ప్రియుడు అత్యాచారం.. రెండో ప్రియుడు అబార్షన్.. తల్లిని చంపిన కేసులో కొత్త కోణం..!హైదరాబాద్ : హయత్నగర్ పరిధిలో జరిగిన కన్నతల్లి హత్య కేసులో రోజుకో నిజం వెలుగు చూస్తోంది. పోలీసులు నిందితులను వేర్వేరుగా విచారిస్తున్న క్రమంలో పూటకో ట్… Read More
జగన్ సర్కారు నిర్ణయం తెలంగాణలోనూ అమలు కావాలి కాదా?: కేసీఆర్ గుండెలు అదరాలంటూ రేవంత్హైదరాబాద్: సరూర్నగర్ స్టేడియంలో జరిగిన ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమరభేరీ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శల… Read More
0 comments:
Post a Comment