అమరావతి: కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఖాళీ ఖజానా స్వాగతం పలకబోతోంది. అయిదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న దుర్వినియోగం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు ఉన్నాయి. వచ్చే ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదంటూ అప్పుడే ఎత్తిపొడుపులు కూడా మొదలయ్యాయి. ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టడానికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K86qfm
ఖాళీ ఖజానా..పైగా అప్పులు: రూ. 2.58 లక్షల కోట్ల రుణాలు: కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవా?
Related Posts:
విధేయుడే ధిక్కరించిన వేళ... సోనియా పెద్ద మనసు... సారథ్య సంక్షోభంలో కీలక పరిణామం...కాంగ్రెస్ టాప్ లీడర్షిప్లో మార్పులు కోరుతూ లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ సీనియర్లలో గులాం నబీ ఆజాద్ కూడా ఉండటం అధినేత్రి సోనియా గాంధీని ఒకింత ఎక్కువగ… Read More
అసెంబ్లీ సమావేశాలకు 2 రోజుల ముందు... సీఎం,స్పీకర్లకు కరోనా పాజిటివ్...హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరోనా వైరస్ బారినపడ్డారు. గత కొద్దిరోజులుగా తనతో నేరుగా భేటీ అయినవారంతా ఐసోలేషన్లోకి వెళ్లాలని సూచించారు.… Read More
రంగంలోకి రాహుల్ గాంధీ, తోకముడిచిన సీనియర్లు.. కాంగ్రెస్లో కుమ్ములాట టీ కప్పులో తుఫానే..?కాంగ్రెస్.. 130 ఏళ్లకు పైగా చరిత్ర గల పార్టీలో నేతలు/ శ్రేణులకు వ్యక్తిగత స్వాతంత్ర్యం ఎక్కువే.. అదే సమయంలో చాలా సందర్భాల్లో అధి నాయకత్వం మాటే చెల్లుబ… Read More
Unlock 4.0: మెట్రో సేవల పునరుద్ధరణ!, స్కూల్స్, కాలేజీలు బంద్, బార్లు ఓపెన్ కానీ..న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా సుమారు ఐదు నెలలుగా నిలిచిపోయిన మెట్రో రైలు సేవలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్లాక్ 4.0 ప్రక్… Read More
ఘోర ప్రమాదం... కుప్పకూలిన ఐదంతస్తుల భవనం... శిథిలాల కింద 70 మంది...మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయగఢ్ జిల్లాలో ఓ బహుళ అంతస్తుల భవనం కూలి 15 మంది గాయపడ్డారు. మరో 70 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ప్రమాద… Read More
0 comments:
Post a Comment